Prakash Raj : సౌత్ ఇండియా మల్టీ టాలెంటెడ్ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్యకాలంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఈ వీక్ లో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన జై భీమ్ సినిమాలో ఓ స్పెషల్ సీన్ కోసం రీసెంట్ గా మళ్ళీ వివాదానికి గురయ్యారు. నటనలో ఎంతోమంచి పేరు సాధించిన ప్రకాష్ రాజ్ ఎన్నో సినిమాల్లో నటిస్తూ.. విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్నారు. సూర్య హీరోగా నటించిన జై భీమ్ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించారు.
ఈ సినిమా ప్రస్తుతం మంచి హిట్ టాక్ ని సంపాదించుకుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ హిందీలో డైలాగ్స్ చెప్పే వ్యక్తిని తమిళంలో మాట్లాడాలని చెబుతూ చెంప దెబ్బ కొట్టే సీన్ ఉంది. ప్రస్తుతం ఈ విషయం పెద్ద వివాదానికి గురైంది. ఫైనల్ గా ఈ విషయంలో ప్రకాష్ రాజ్ స్పందించారు. జై భీమ్ సినిమాలో గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని మీరు చూడకపోతే.. చెంపదెబ్బ కొట్టడం.. మీ ఎజెండాను బహిర్గతం చేస్తుందని.. ప్రకాష్ రాజ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
స్క్రీన్ పై ప్రకాష్ ఉన్నందుకు కొంతమందికి ఈ చెంపదెబ్బ సీన్ చిరాకు తెప్పించిందని, ఈ సినిమాలో అన్యాయం జరిగిందని, మనం న్యాయంగా ఉండాలని అన్నారు. జై భీమ్ సినిమాలో ప్రకాష్ రాజ్ పెరుమాళ్ స్వామిగా ఇన్ స్పెక్టర్ జనరల్ పాత్రలో యాక్ట్ చేశారు. 1993 లో జరిగిన రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ పై వివాదం సద్దుమణిగిందని, ఆయన రిలాక్స్ అవుతారని.. అంతా అనుకుంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…