సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం ఇంట్లో చనిపోయిన పూర్వీకులకు మగవారు పిండ ప్రదానం చేయడం మనం చూస్తుంటాం. ఈ విధంగా పిండ ప్రదానం చేసే సమయంలో శాస్త్రం ప్రకారం మగవారే ప్రదానం చేయాలి. అయితే పిండ ప్రదానం చేయడానికి కేవలం పెద్ద కుమారుడు మాత్రమే అర్హుడని చెబుతారు. ఒక వేళ పెద్ద కుమారుడు జీవించి లేకపోతే రెండవ కుమారుడు పూర్వీకులకు పిండ ప్రదానం చేయాలి.
ఇలా పిండ ప్రదానం చేసే సమయంలో ఎప్పుడూ మగవారే పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. అమ్మాయిలు పిండ ప్రదానం చేయకూడదా.. చేస్తే ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి.. అనే సందేహాలు చాలామందికి వ్యక్తమవుతున్నాయి. అయితే శాస్త్రం ప్రకారం అమ్మాయిలు పిండ ప్రదానం చేయవచ్చా.. లేదా.. అనే విషయాలను తెలుసుకుందాం.
శాస్త్రం ప్రకారం పిండ ప్రదానం చేయడానికి మగవారు అర్హులు. అయితే అబ్బాయికి పెళ్లి జరిగి ఉంటే ఆ పిండ ప్రదాన కార్యక్రమాలలో పాల్గొనడానికి అమ్మాయికి అర్హత ఉంటుంది. పిండ ప్రదానానికి కావలసిన వాటన్నింటిని అమ్మాయి చేస్తుంది కనుక పిండ ప్రధాన సమయంలో అమ్మాయి పాల్గొనవచ్చు. ఇకపోతే కొడుకులు లేని తల్లిదండ్రులకు కూతురే అన్నీ తానై తమ తల్లిదండ్రులకు అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తుంది. కనుక అబ్బాయిలు లేకపోతే తల్లిదండ్రులకు ఆడపిల్లలు కూడా పిండ ప్రదానం చేయవచ్చు.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…