Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ ఆ తరువాత తన సొంత శ్రమ, కష్టంతో ఒక్కో మెట్టు ఎదిగారు. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సొంత టాలెంట్, లక్ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఎవరూ రాణించలేరు. పవన్ టాలెంట్తోనే బాగా ఎదిగారని చెప్పవచ్చు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు రాజకీయాల్లోనూ యాక్టివ్గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. అలాగే హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొననున్నారు.
ఇక ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే కొన్ని బలహీనతలు, లోపాలు ఉంటాయి. పవన్ కు కూడా అలాంటివి ఉన్నాయి. పవన్కు ఎలాంటి బలహీనత లేదు. కానీ ఒక్క లోపం మాత్రం ఉందట. దాని వల్లనే ఆయన చాలా ఇబ్బందులు పడుతున్నారట. ఈ విషయాన్నే ఆయనే స్వయంగా చెప్పారు. అప్పట్లో ఓ సినిమాకు చెందిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ తనకు ఒక లోపం ఉందని చెప్పి అందరికీ షాకిచ్చారు. అదేమిటంటే.. తనకు ఉన్న లోపం సిగ్గు అని చెప్పారు. తనకు బాగా సిగ్గని.. అందుకనే కొన్నిసార్లు ఎవరినైనా అడగాలనుకుంది అడగలేకపోతానని చెప్పారు.
సిగ్గు వల్ల సినిమాల్లో నటించడం కూడా ఇబ్బందిగానే ఉంటుందని పవన్ తెలిపారు. అయితే పవన్ అప్పట్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ హరిహర వీరమల్లుతోపాటు వినోదయ సీతమ్లో చేయనున్నారు. ఆ తరువాత పూర్తి సమయాన్ని రాజకీయాల కోసమే కేటాయించనున్నారు. ఈ క్రమంలోనే పవన్ వచ్చే ఏడాదిలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బస్సు యాత్ర చేయనున్నారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…