Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న పవన్ కల్యాణ్ తాజాగా భీమ్లా నాయక్ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తున్నారు. ఈ సినిమా విజయం సాధించడంతో మరో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తమిళంలో సముద్రఖని నటించి తానే దర్శకత్వం వహించిన వినోదాయసితం అనే సినిమాను తెలుగులో పవన్ హీరోగా రీమేక్ చేయబోతున్నారని గత కొద్ది రోజులుగా పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు తెలుగులో సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 20 రోజుల కాల్షీట్స్ ఇచ్చినట్లు సమాచారం.
ఇలా ఇరవై రోజుల పాటు ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడం కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ఇండస్ట్రీ టాక్. ఈ ప్రకారం చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఒక్క రోజుకే రూ.2.50 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు అర్థమవుతోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ క్రేజ్ మామూలుగా లేదనే చెప్పాలి. ఒక్క రోజుకే రూ.2.50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారంటే ఈయన స్టామినా ఏంటో అందరికీ అర్థమవుతుంది. ఇక ఈ సినిమాని ఉగాది పండుగ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారని తెలుస్తోంది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…