Pattabhi : తెలుగు దేశం పార్టీ నాయకుడు పట్టాభి ఇటీవలి కాలంలో వార్తల్లో ఎక్కువగా నిలిచారు. ఏపీ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. ఆయనను అరెస్టు చేశారు. దీంతో ఆయన జైలులో ఉండి బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆయన ఎవరికీ కనిపించలేదు. సడెన్ గా విమానంలో ఆయన ఎక్కడికో ప్రయాణం అవుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఆయనపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
టీడీపీ నేత పట్టాభి విమానంలో మాల్దీవులకు వెళ్లారంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఇందులో నిజమెంత ? అన్న విషయం తెలియదు కానీ ఆయన విమానంలో ఉన్న ఫొటోలను వైరల్ చేస్తున్నారు. వైసీపీ అభిమానులు దీనిపై ఘాటుగా స్పందిస్తున్నారు. పట్టాభి దేశం విడిచిపెట్టి పారిపోతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే టీడీపీ వారు మాత్రం అవి పాత ఫొటోలు అయి ఉండవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా పట్టాభి ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే కొన్ని రోజులు ఈ గొడవలకు దూరంగా ప్రశాంతంగా గడిపేందుకు ఆయన మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…