Pattabhi : తెలుగు దేశం పార్టీ నాయకుడు పట్టాభి ఇటీవలి కాలంలో వార్తల్లో ఎక్కువగా నిలిచారు. ఏపీ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. ఆయనను అరెస్టు చేశారు. దీంతో ఆయన జైలులో ఉండి బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆయన ఎవరికీ కనిపించలేదు. సడెన్ గా విమానంలో ఆయన ఎక్కడికో ప్రయాణం అవుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఆయనపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
టీడీపీ నేత పట్టాభి విమానంలో మాల్దీవులకు వెళ్లారంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఇందులో నిజమెంత ? అన్న విషయం తెలియదు కానీ ఆయన విమానంలో ఉన్న ఫొటోలను వైరల్ చేస్తున్నారు. వైసీపీ అభిమానులు దీనిపై ఘాటుగా స్పందిస్తున్నారు. పట్టాభి దేశం విడిచిపెట్టి పారిపోతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే టీడీపీ వారు మాత్రం అవి పాత ఫొటోలు అయి ఉండవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా పట్టాభి ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే కొన్ని రోజులు ఈ గొడవలకు దూరంగా ప్రశాంతంగా గడిపేందుకు ఆయన మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…