Pattabhi : తెలుగు దేశం పార్టీ నాయకుడు పట్టాభి ఇటీవలి కాలంలో వార్తల్లో ఎక్కువగా నిలిచారు. ఏపీ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. ఆయనను అరెస్టు చేశారు. దీంతో ఆయన జైలులో ఉండి బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆయన ఎవరికీ కనిపించలేదు. సడెన్ గా విమానంలో ఆయన ఎక్కడికో ప్రయాణం అవుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఆయనపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
టీడీపీ నేత పట్టాభి విమానంలో మాల్దీవులకు వెళ్లారంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఇందులో నిజమెంత ? అన్న విషయం తెలియదు కానీ ఆయన విమానంలో ఉన్న ఫొటోలను వైరల్ చేస్తున్నారు. వైసీపీ అభిమానులు దీనిపై ఘాటుగా స్పందిస్తున్నారు. పట్టాభి దేశం విడిచిపెట్టి పారిపోతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే టీడీపీ వారు మాత్రం అవి పాత ఫొటోలు అయి ఉండవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా పట్టాభి ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే కొన్ని రోజులు ఈ గొడవలకు దూరంగా ప్రశాంతంగా గడిపేందుకు ఆయన మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…