Nivetha Thomas : తెలుగు ప్రేక్షకులకు నచ్చిన హీరోయిన్లలో మలయాళ బ్యూటీ నివేతా థామస్ ఒకరు. నేచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్ మెన్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది ఈ యంగ్ హీరోయిన్. ఆ తర్వాత రెండు, మూడేండ్ల పాటు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన నిన్ను కోరి చిత్రంలో నటించింది నివేతా. ఆ మూవీ క్లాసిక్ హిట్ గా నిలిచింది. అప్పటి నుంచి ఆమె నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటుంది.
గతేడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ.. తాజాగా దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేతా ప్రధాన పాత్రల్లో నటించిన శాఖిని డాకిని చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. చిత్ర యూనిట్ ప్రమోషన్లను కూడా ప్రారంభించింది. తాజాగా రెజీనా కాసాండ్రా తో కలిసి నివేదా ప్రమోషన్లలో కనిపించింది. నివేతాను చూసిన ఆమె అభిమానులు అరెరే.. నివేతా ఏంటి ఇలా అయిపోయింది? అని ఆశ్చర్యపోతున్నారు.
బ్లాక్ డ్రెస్ లో అందంగా కనిపించిన నివేతా గతంలో కంటే కాస్త లావుగా కనిపిస్తుంది. గతంలో ఉన్న కల ముఖంలో కనిపించడం లేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి అల్లరి, యాక్టివ్ నెస్ తగ్గిపోయిందంటూ కొంత డిస్పాయింట్ అవుతున్నారు ఆమె ఫ్యాన్స్. ప్రస్తుతం దృశ్యం 2 దర్శకుడు జీతూ జోసెఫ్ రీమేక్ చేస్తున్న పాపనాశం 2 లో కూడా నటిస్తుంది నివేతా. ఈ సినిమాలో కమల్ హాసన్ కూతురి పాత్రలో నివేతా థామస్ నటిస్తున్నారు. అలాగే మరికొన్ని సినిమాల్లో కూడా నివేతా నటిస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…