Urfi Javed : బిగ్ బాస్ ఓటీటీ హిందీ ఫేమ్ ఉర్ఫి జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది. అందుకు కారణం ఈమె ధరించే దుస్తులే అని చెప్పవచ్చు. ఉర్ఫి జావేద్ ఎవరూ ధరించని వినూత్నమైన డ్రెస్లను ధరిస్తూ అందాల ప్రదర్శన చేస్తుంటుంది. గతంలో ఈమె ధరించిన దుస్తుల కారణంగా విమర్శల పాలైంది. ఇక మరోమారు నెటిజన్లు ఈమెను డ్రెస్ కారణంగానే విమర్శిస్తున్నారు. ఉర్ఫి జావేద్ లేటెస్ట్గా ధరించిన దుస్తులకు చెందిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఎప్పటిలాగే ఈమెను నెటిజన్లు మళ్లీ ట్రోల్ చేస్తున్నారు.
ఉర్ఫి జావేద్ గురించి చాలా మందికి తెలిసిందే. ఈమె ఎల్లప్పుడూ ప్రత్యేకమైన దుస్తులను ధరించడం ద్వారా అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకుంటుంది. అందులో భాగంగానే ఈమె తాజాగా అసాధారణ రీతిలో దుస్తులను ధరించింది. కింది భాగంలో బ్లాక్ కలర్ మిడ్డీ టైప్ డ్రెస్ ఉండగా.. పై భాగంలో ఎద అందాలను కేవలం రెండు తెలుపు రంగు పీస్ల ద్వారా కప్పేసింది. ఎద మధ్యభాగంలో రెండు నల్లని త్రెడ్స్ వచ్చాయి. అంతే.. చూస్తే చాలా సింపుల్గానే ఉంది. కానీ ఈమె ధరించిన డ్రెస్ మరీ ఎబ్బెట్టుగా ఉంది. అందుకనే నెటిజన్లు మళ్లీ ఈమెను ట్రోల్ చేస్తున్నారు.
అయితే తనకు నచ్చినట్లు తాను ఉంటానని.. ఎవరు ఏం కామెంట్లు చేసినా పట్టించుకోనని ఉర్ఫి గతంలోనే చెప్పింది. అందువల్ల ఈమెకు ఇలాంటి దుస్తులను ధరించడం అంటే సరదా అని చెప్పవచ్చు. ఒకసారి ఈమె కింది భాగంలో ఏమీ లేకుండా దుస్తులను ధరిస్తే ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్లు వెంట పడ్డారు. కింద ఏమీ వేసుకోలేదు, వదిలేయండి.. అన్నా గానీ వారు వినిపించుకోలేదు. ఇక మరోమారు తన అపార్ట్మెంట్ బయట ఈమె ఫొటోలకు పోజులు ఇస్తుండగా.. కొందరు వచ్చి సెల్ఫీలు అడిగి నానా రాద్ధాంతం చేశారు. ఇలా ఈమె ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటోంది. అయినప్పటికీ తన విచిత్ర వేషధారణను మాత్రం వదలడం లేదు. ఇక లేటెస్ట్గా ఈమె పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…