Nagababu in Jabardasth : ప్రముఖ టెలివిజన్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న కామెడీ షో జబర్థస్త్. ఈ ప్రోగ్రామ్ కి తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ ఉంది. ఈ కామెడీ షోని మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో స్కిట్స్ ని వేస్తూ తమ టైమింగ్స్, కామెడీతో ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఈ కామెడీ షోకి మొదటి నుండి మెగా బ్రదర్ నాగబాబు, రోజాలు జడ్జిలుగా ఉండేవారు. కానీ పలు కారణాల వల్ల నాగబాబు ఈ షో నుండి పక్కకు వచ్చేశారు.
ఆ తర్వాత మరో ఛానెల్ లో అదిరింది అనే ప్రోగ్రామ్ కి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ని గత కొన్ని రోజులుగా నిలిపివేశారు. ఈ క్రమంలో నాగబాబు మళ్ళీ జబర్థస్త్ లోకి రానున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జబర్థస్త్ లో కామెడీ చేసేవారు నాగబాబు దగ్గరకు వెళ్ళి జబర్దస్త్ కి రావాలని కోరితే తనకు రావడంలో ఎలాంటి ప్రాబ్లెమ్ లేదని, ఈటీవీ, మల్లెమాల సంస్థలు ఒప్పుకుంటే జబర్థస్త్ షోకి వస్తానని అన్నారు.
తాను బయటకు వచ్చేటప్పుడు కొన్ని గొడవలు అయ్యాయని, ఇప్పు అవి సాల్వ్ అయ్యాయని, తనకు మళ్ళీ జబర్థస్త్ లోకి వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదనన్నారు. నాగబాబు వెళ్ళిపోయిన తర్వాత సింగర్ మనో ఆ ప్లేస్ ని రీప్లెస్ చేశారు. మరి ఇప్పుడు నాగబాబు ఎంట్రీ ఇస్తే మనో వెళ్ళిపోవాల్సిందేనా.. అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక మెగా బ్రదర్ నాగబాబు జబర్థస్త్ లోకి రీ ఎంట్రీ ఇస్తే ఈ షోకి క్రేజ్ తోపాటు రేంజ్ కూడా అమాంతం పెరిగిపోతుందని.. నెటిజన్లు అంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…