Naga Chaitanya : కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనడం ఏమోగానీ సమంతపై నాగచైతన్య ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. కనీసం భర్త అని కూడా పిలవడానికి ఆమె ఇష్ట పడడం లేదంటే.. ఆమె చైతన్యపై ఎంత కోపంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే తామిద్దరినీ ఇప్పుడు ఒకే రూమ్లో బంధిస్తే తమ వద్ద పదునైన వస్తువులు ఉండకుండా చూడాలని చెప్పింది. అంటే శత్రుత్వం ఆ రేంజ్లో ఉందని.. వీరిద్దరి విడాకులు మామూలుగా కాలేదని అర్థమవుతోంది. అయితే ఇద్దరి మధ్య ఇంతటి గ్యాప్ ఎందుకు వచ్చిందనే.. చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ఇప్పటికే అనేక సార్లు సమంత హద్దు మీరి కామెంట్స్ చేసింది. విడాకుల ప్రకటన కొత్తలో ఆమె సోషల్ మీడియాలో అనేక సందేశాలను పోస్ట్ చేసింది. అవన్నీ చైతన్యను ఉద్దేశించి ఇన్డైరెక్ట్గా చేసినవే. అయినప్పటికీ చైతన్య మౌనంగానే ఉన్నాడు. సమంత గురించి ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అలాగే అప్పటి నుంచి ఆమె ఇన్డైరెక్ట్గా చైతూపై కామెంట్స్ చేస్తూనే వస్తోంది. ఇక ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో మరోసారి రెచ్చిపోయింది. ఈసారి డైరెక్ట్ అటాక్ చేసింది. అయితే ఈసారి మాత్రం నాగచైతన్య బాగా ఫీలయ్యాడట. తీవ్ర మనస్థాపం చెందాడట. దీంతో ఆయన తాము తీసుకున్న ఫొటోలు అన్నింటినీ కాల్చేసినట్లు తెలుస్తోంది.
సమంత ఇన్ని సార్లు ఎన్ని మాటలను అన్నా చైతన్య మాత్రం ఓర్పుగానే ఉన్నాడు. అన్నింటినీ భరించాడు. కానీ ఇప్పుడు మాత్రం ఇంక ఆమె మాటల దాడికి భరించలేకపోయాడట. దీంతో వారు కలసి ఉన్నప్పుడు ఇష్టంగా తీసుకున్న కొన్ని ప్రైవేట్ ఫొటోలను చైతూ కాల్చేశాడట. అలాగే సమంతకు చెందిన ఏ జ్ఞాపకమూ తనకు వద్దని.. ఏం మాయ చేశావె సినిమా టైమ్లో రాసిన అగ్రిమెంట్ను, వారు నటించిన సినిమాల తాలూకు అగ్రిమెంట్లను కూడా.. చైతూ చించేశాడట. ఇక ప్రస్తుతం నాగార్జునతో కాకుండా ఒక్కడే సింగిల్గా ఓ అపార్ట్మెంట్లో వీరందరికీ దూరంగా చైతూ ఉంటున్నాడట. ఈ క్రమంలోనే చైతూపై నెటిజన్లు సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరిద్దరి వ్యవహారం ముందు ముందు ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…