Naga Chaitanya : కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనడం ఏమోగానీ సమంతపై నాగచైతన్య ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. కనీసం భర్త అని కూడా పిలవడానికి ఆమె ఇష్ట పడడం లేదంటే.. ఆమె చైతన్యపై ఎంత కోపంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే తామిద్దరినీ ఇప్పుడు ఒకే రూమ్లో బంధిస్తే తమ వద్ద పదునైన వస్తువులు ఉండకుండా చూడాలని చెప్పింది. అంటే శత్రుత్వం ఆ రేంజ్లో ఉందని.. వీరిద్దరి విడాకులు మామూలుగా కాలేదని అర్థమవుతోంది. అయితే ఇద్దరి మధ్య ఇంతటి గ్యాప్ ఎందుకు వచ్చిందనే.. చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ఇప్పటికే అనేక సార్లు సమంత హద్దు మీరి కామెంట్స్ చేసింది. విడాకుల ప్రకటన కొత్తలో ఆమె సోషల్ మీడియాలో అనేక సందేశాలను పోస్ట్ చేసింది. అవన్నీ చైతన్యను ఉద్దేశించి ఇన్డైరెక్ట్గా చేసినవే. అయినప్పటికీ చైతన్య మౌనంగానే ఉన్నాడు. సమంత గురించి ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అలాగే అప్పటి నుంచి ఆమె ఇన్డైరెక్ట్గా చైతూపై కామెంట్స్ చేస్తూనే వస్తోంది. ఇక ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో మరోసారి రెచ్చిపోయింది. ఈసారి డైరెక్ట్ అటాక్ చేసింది. అయితే ఈసారి మాత్రం నాగచైతన్య బాగా ఫీలయ్యాడట. తీవ్ర మనస్థాపం చెందాడట. దీంతో ఆయన తాము తీసుకున్న ఫొటోలు అన్నింటినీ కాల్చేసినట్లు తెలుస్తోంది.
సమంత ఇన్ని సార్లు ఎన్ని మాటలను అన్నా చైతన్య మాత్రం ఓర్పుగానే ఉన్నాడు. అన్నింటినీ భరించాడు. కానీ ఇప్పుడు మాత్రం ఇంక ఆమె మాటల దాడికి భరించలేకపోయాడట. దీంతో వారు కలసి ఉన్నప్పుడు ఇష్టంగా తీసుకున్న కొన్ని ప్రైవేట్ ఫొటోలను చైతూ కాల్చేశాడట. అలాగే సమంతకు చెందిన ఏ జ్ఞాపకమూ తనకు వద్దని.. ఏం మాయ చేశావె సినిమా టైమ్లో రాసిన అగ్రిమెంట్ను, వారు నటించిన సినిమాల తాలూకు అగ్రిమెంట్లను కూడా.. చైతూ చించేశాడట. ఇక ప్రస్తుతం నాగార్జునతో కాకుండా ఒక్కడే సింగిల్గా ఓ అపార్ట్మెంట్లో వీరందరికీ దూరంగా చైతూ ఉంటున్నాడట. ఈ క్రమంలోనే చైతూపై నెటిజన్లు సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరిద్దరి వ్యవహారం ముందు ముందు ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…