Jabardasth : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న కామెడీ షో జబర్ధస్త్. ఈ కార్యక్రమాన్ని పిల్లా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ వీక్షిస్తుంటారు. ఈ మధ్య డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువ కావడం వల్ల కుటుంబ సభ్యులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ షోకి మొదట్లో నాగబాబు, రోజా జడ్జిలుగా వ్యవహరించగా ఇప్పుడు నాగబాబు స్థానంలో మనో వచ్చారు. వీరు కూడా తమదైన శైలిలో కామెడీ పండిస్తున్నారు.
జబర్ధస్త్ కార్యక్రమానికి జడ్జ్గా వ్యవహరిస్తున్న రోజా రాజకీయాలతో నిత్యం బిజీగా ఉంటూనే ఈ షో చేస్తూ ఉంటున్నారు. అయితే జబర్ధస్త్ షోకి ఫుల్ ఫ్యాన్ ఫాలొయింగ్ ఉండగా, రోజా అత్త మాత్రం షోని చూడనంటోంది. రోజా, ఆమె అత్త చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. రోజా ఎంతో కష్టపడి ఇంటికి వస్తే తనకు ఇష్టమైనవన్నీ చేసి పెడతానని రోజా అత్త తెలియజేశారు.
రోజాలో తనకు చాలా ఇష్టమైనది తన నవ్వు అని ఆమె అత్త చెప్పుకొచ్చారు. అంతే కాకుండా మరీ ముఖ్యంగా ఆమె డాన్స్ అంటే తనకు చాలా ఇష్టం అని తెలిపారు. సినిమాలలో, షోస్ లో చేసే డ్యాన్స్ లను తను వీక్షిస్తానని చెప్పారు. జబర్దస్త్ లో షో ప్రారంభంలో ఆమె చేసే డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. రోజా డ్యాన్స్ చూసి టీవీ కట్టేస్తానంటుంది రోజా అత్త. అది సరిగా అర్ధం కాకపోవడం వల్లనే తాను అలా చేస్తానంటుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…