Chiranjeevi : కుర్ర హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఫుల్ స్వింగ్లో కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా: నరసింహా రెడ్డి’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ప్రస్తుతం ఆయన రామ్ చరణ్తో కలిసి బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమాను పూర్తి చేశారు. ఫిబ్రవరి 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక మలయాళ సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ను ‘గాడ్ ఫాదర్’ టైటిల్తో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. దీని అనంతరం మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళంలో బంపర్ హిట్ అయిన ‘వేదాళం’ చిత్రాన్ని ‘భోళా శంకర్’గా తెలుగులోకి రీమేక్ అనువాదం చేస్తున్నారు. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతోనూ సినిమా చేయనుండగా, దానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన విడుదలైంది.
బాబీ-చిరంజీవి కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం నవంబర్ 6న ఉదయం 11.43 పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. 12.03 ని.లకు చిరంజీవి మాస్ లుక్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అది చూసి అభిమానులకి పూనకాలే అంటున్నారు. ఇందులో కథానాయికగా సోనాక్షి సిన్హాని తీసుకోబోతున్నట్టు సమాచారం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…