Manohari Song : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం బాహుబలి. ఈ మూవీ రెండు పార్ట్లుగా విడుదల కాగా.. బాహుబలి 2వ పార్ట్కు కలెక్షన్లు బాగా వచ్చాయి. హిందీ మార్కెట్లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన మూవీగా బాహుబలి 2 రికార్డులను సృష్టించింది. మొన్నీ మధ్య కేజీఎఫ్ 2 విడుదలైనప్పటికీ బాహుబలి 2 మార్క్ను అందుకోలేకపోయింది. బాహుబలి 2 భారతీయ సినీ పరిశ్రమలోనే ఒక మైలురాయికి చేరుకున్న చిత్రంగా నిలిచిపోయింది. ఇందులో ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా కీలకపాత్రల్లో నటించారు. అయితే బాహుబలి 2లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. అన్న విషయాన్ని తెలుసుకునేందుకే చాలా మంది ఆ మూవీని చూశారు.
ఇక బాహుబలి మొదటి పార్ట్ కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇందులో పాటలు అందరికీ నచ్చాయి. బాహుబలి యాక్షన్ సీన్లతోపాటు తమన్నా అందాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. ఇక ఈ మూవీలో వచ్చిన మనోహరి అనే పాట యూత్కు ఎంతగానో కనెక్ట్ అయింది. ముగ్గురు ముద్దుగుమ్మలు ఈ పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. అయితే ఓ యువతి ఈ పాటకు అద్భుతమైన రీతిలో డ్యాన్స్ చేసింది. మనోహరి హిందీ వెర్షన్కు ఆమె డ్యాన్స్ చేసి అలరించింది.
అయితే పాటలో కన్నా ఎంతో అద్భుతంగా ఆమె డ్యాన్స్ చేయడం విశేషం. ముఖ్యంగా నడుమును వంచి ఆమె ఊపిన ఊపుడుకు యువత మైమరిచిపోతున్నారు. అందాలను ఆరబోస్తూ ఆమె చేసిన డ్యాన్స్ ఎంతో మందిని అలరిస్తోంది. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో నడుమును ఊపుతూ ఆమె డ్యాన్స్ చేయడం విశేషం. దీంతో ఈ వీడియో ఎంతగాఏనో ఆకట్టుకుంటోంది. చాలా మంది ఇప్పటికే ఈ వీడియోను ఆసక్తిగా వీక్షించారు. సామాజిక మాధ్యమాల్లోనూ ట్రెండ్ అవుతోంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…