Manchu Vishnu : ఎన్నో గొడవలు, పోట్లాటల మధ్య మా ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. మా అధ్యక్ష పదవికి విష్ణు గెలిచిన తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. పదవిలో ఉన్నప్పుడు వారు చేసే తప్పులను ప్రశ్నిస్తాము. మళ్లీ గొడవలు మొదటికే వస్తాయి, అలాంటప్పుడు రాజీనామా చేయడమే మంచిదని ప్రకాష్ ప్యానెల్ సభ్యులు తెలియజేశారు.
ఇదిలా ఉండగా గెలిచినా.. ఓడినా.. అది ఎన్నికల వరకు మాత్రమేనని ఆ తర్వాత అందరం కలిసి పని చేయాలంటూ విష్ణు చెప్పుకొచ్చారు. కాగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ గురించి మెగాస్టార్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మా ఎన్నికలతో ఏ మాత్రం సంబంధం లేని జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ఈ గొడవలోకి విష్ణు లాగారు.
తాను ఎన్నికల అనంతరం గెలిచిన తర్వాత మొట్టమొదటి సారిగా తనకు తారక్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారని తను మొదటి నుంచి కూడా తనకు మద్దతుగా నిలిచారని అయితే కొన్ని కారణాల వల్ల ఓటింగ్ కి దూరంగా ఉన్నారంటూ.. విష్ణు ఎన్టీఆర్ గురించి తెలియజేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…