Malavika Mohanan : మళయాళ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోడల్గా, నటిగా రాణిస్తున్న ఈమె అందాలను ఆరబోయడంలో అందరు హీరోయిన్స్ కన్నా ముందే ఉందని చెప్పవచ్చు. ఈమె ఇప్పటికే పలు మూవీల్లో నటించి అలరించింది. తమిళంలో వచ్చిన హీరో విజయ్ సినిమా మాస్టర్లో ఈమె హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది.
సోషల్ మీడియాలో మాళవిక మోహనన్ ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తమ గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ హీటెక్కిస్తుంటుంది. ఈ అమ్మడి అందాల ఆరబోత ఒక రేంజ్లో ఉంటుంది. దీంతో చాలా మంది ఈమెకు ఫాలోవర్లు అయ్యారు.
ఎప్పటికప్పుడు వెకేషన్స్కు వెళ్లే ఈమె అక్కడ దిగే ఫొటోలను కూడా షేర్ చేస్తుంటుంది. ఇటీవలే ఈమె మాల్దీవ్స్లో వెకేషన్లో ఉండగా.. బికినీ ధరించి ఫొటోలను దిగింది. వాటిని షేర్ చేయగా.. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ భామ తన ఫొటోలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఓ ప్రముఖ మీడియా సంస్థ తన ఫోటోలను మార్ఫింగ్ చేసి తన సైట్లో ప్రచురిస్తుందని ఆరోపణలు చేసింది. వేరే మోడల్స్కు తన ఫొటోలను కలిపి మార్ఫింగ్ చేసి ఆ ఫొటోలను ప్రచారం చేస్తున్నారని, తన ఫొటోలను ఫోటోషాప్ చేస్తున్నారని.. ఆరోపించింది. దీంతో మాళవిక మోహనన్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.
మాళవిక మోహనన్ సహజంగానే ఎల్లప్పుడూ గ్లామర్గా కనిపిస్తుంటుంది. కానీ ఆమె మాత్రమే కాదు.. ఇతర హీరోయిన్స్ ఫొటోలను కూడా ఇలాగే కొందరు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ విషయంలో ఆమె ఏకంగా మీడియా సంస్థపైనే ఆరోపణలు చేయడం సంచలనం సృష్టిస్తోంది.
ఇలాంటి ఫొటోలను ఫొటోషాప్ చేసి.. వాటిని సర్క్యులేట్ చేస్తున్నారని.. ఇదేనా జర్నలిజం అంటే.. అని ఆమె ప్రశ్నించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…