Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో స్టైలిష్ లుక్ లో వెండితెరపై కనబడుతూ ఎంతోమంది ప్రేక్షక అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది.
ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దుబాయ్, గోవా, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరిగింది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి సరికొత్త సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఇంటర్వెల్ ముందు ఓ భారీ యాక్షన్ సన్నివేశం ఉందని.. అందులో మహేష్ బాబు ఇదివరకు ఎప్పుడూ కనిపించని లుక్ లో కనిపించబోతున్నారని సమాచారం.
ఈ యాక్షన్ సన్నివేశంలో మహేష్ బాబు విలన్లకు ఏకంగా లక్ష్మీ నరసింహస్వామి రూపంలో కనిపించబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. ఇక త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…