Nagarjuna : తెలుగు బుల్లితెరపై కొనసాగుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ప్రస్తుతం తెలుగులో 5వ సీజన్ కొనసాగుతోంది. కాగా బిగ్ బాస్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్ నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. బిగ్ బాస్ పై పలు రకాల సంఘాలు వ్యతిరేకతను చూపిస్తూనే ఉన్నాయి. బిగ్ బాస్ అనేది మన సంస్కృతి కాదని అంటారు. ఈ క్రమంలో బిగ్ బాస్ పై తెలుగు హీరోయిన్ మాధవీ లత లేటెస్ట్ గా రెస్పాండ్ అయ్యారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పాటు హోస్ట్ చేస్తున్న నాగార్జునని కూడా టార్గెట్ చేసింది. రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ లో ఓ కంటెస్టెంట్ ను దారుణంగా వేధిస్తున్నారని, మానసికంగా అతన్ని బలహీనం చేస్తున్నారని కామెంట్స్ చేస్తూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో హల్ చల్ అవుతోంది.
ముఖ్యంగా బిగ్ బాస్ లో అనాగరిక చర్య జరుగుతుందని అన్నారు. ఈ విషయంలో బిగ్ బాస్ టీమ్ తోపాటు నాగార్జున కూడా ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేంతగా అవమానిస్తున్నారని అన్నారు. ఈ విషయంలో మానవ హక్కుల సంఘాలు ఎలాగో స్పందించవని అన్నారు.
ఇక మాధవీలత తన పోస్ట్ లో మెన్షన్ చేసిన కంటెస్టెంట్ ఎవరై ఉంటారనే కోణంలో నెటిజన్లు తెగ వెతికేసుకుంటున్నారు. నాగార్జున, బిగ్ బాస్ టీమ్ ఒక్కొక్క విషయంలో అందరినీ సమాన దృష్టితో చూస్తారు కదా అని, వారు ఎందుకు కంటెస్టెంట్స్ ఆత్మహత్య చేసుకునేలా ప్రవర్తిస్తారని.. కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేశారు.
బిగ్ బాస్ పై గత కొంత కాలంగా ఎప్పుడూ ఏవో ఒక కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే బుల్లితెర వర్గాల వారు కూడా స్పందిస్తూ.. బుల్లితెరపై వచ్చే ఏ ఒక్క ప్రోగ్రామ్ తోనూ నెగెటివ్ గా ప్రవర్తించరని అంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…