Laptop : దసరా పండుగ సందర్బంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లు ప్రత్యేక సేల్ లను నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే అమెజాన్ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నారు. ముఖ్యంగా అసుస్ కంపెనీకి చెందిన గేమింగ్ ల్యాప్టాప్ను ఏకంగా రూ.60వేల డిస్కౌంట్తో కొనుగోలు చేసే ఆఫర్ను అందిస్తున్నారు.
అసుస్కు చెందిన టీయూఎఫ్ డాష్ ఎఫ్15 అనే ల్యాప్ టాప్ ధర రూ.1,39,900గా ఉంది. అయితే దీన్ని అమెజాన్లో రూ.60వేల డిస్కౌంట్తో రూ.79,990 కే కొనుగోలు చేయవచ్చు. ఇక ఇదే ల్యాప్టాప్కు చెందిన ఐ5 వేరియెంట్ను రూ.69,990 కే కొనుగోలు చేయవచ్చని తెలిపారు.
సదరు ల్యాప్టాప్లో 15.6 ఇంచుల డిస్ప్లే, 11వ జనరేషన్ కోర్ ఐ7 ప్రాసెసర్, 16జీబీ వరకు ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. మరింకెందుకాలస్యం.. మీకు కావాలనుకుంటే వెంటనే ఆ ల్యాప్టాప్ను కొనుగోలు చేయండి మరి. ఇంతకన్నా మంచి ఆఫర్ మీకు లభించకపోవచ్చు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…