KBC : కౌన్ బనేగా కరోడ్ పతి రియాలిటీ షోను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. లేటెస్ట్ గా 13 వ సీజన్ ను అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్నారు. గత కొన్నేళ్ళుగా అమితాబ్ తన హోస్టింగ్ టాలెంట్ తో ఎంతోమందిని గెలిపించి సందడి చేశారు. అలాగే ఈ ప్రోగ్రామ్ కి సెలెబ్రిటీలు రావడం కూడా మరో స్పెషాలిటీ. అలా ఈ ప్రోగ్రామ్ కి లేటెస్ట్ గా రితేష్ దేశ్ ముఖ్, జెనీలియాలు వచ్చారు. బాలీవుడ్ స్టార్స్ అయిన రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా జంటకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఈ జంట సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు.
ఫన్నీ రీల్స్ తో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా ఈ అందమైన జంట అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ కి గెస్ట్ లుగా వచ్చి సందడి చేశారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని ప్రముఖ ఛానెల్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. సెలెబ్రిటీలు గెలుచుకున్న డబ్బుని పేద పిల్లలకు డొనేట్ చేస్తుంటారు. అలాగే క్యాన్సర్ తో బాధపడుతున్న పిల్లలకు హెల్ప్ చేయాలంటే ఓ వీడియోని రితేష్, జెనీలియాలకు చూపించారు. ఆ వీడియోకి చలించిపోయిన ఈ జంట కన్నీరు పెట్టుకుంటూ ఆ పిల్లలు ఏం పాపం చేశారని ఆ భగవంతుడు ఇంత శిక్ష విధించారని బావోధ్వేగానికి లోనయ్యారు.
అలాగే అమితాబ్ బచ్చన్ అలాంటి పిల్లల కోసం చేస్తున్న కృషిని అభినందించారు. అంతకుముందు ఎపిసోడ్స్ లో దీపికా పదుకునే, ఫరా ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి లాంటి టాప్ బాలీవుడ్ సెలెబ్రెటీలు అమితాబ్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ లో వచ్చి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశారు. ఈ ప్రోగ్రామ్ లో సెలెబ్రిటీలు గెలుచుకున్న డబ్బుని క్యాన్సర్ తో పోరాడుతున్న పిల్లల చికిత్స కోసం డొనేట్ చేస్తూ వారి ఆరోగ్యం బాగుండాలని.. అమితాబ్ బచ్చన్ చేస్తున్న పనిలో తాము కూడా పార్టిసిపేట్ చేసినందుకు.. ఆనందం వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…