Jio : టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు షాకిచ్చింది. చార్జిలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఇతర టెలికాం సంస్థలైన ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు చార్జిలను పెంచాయి. దీంతో అదే బాటలో జియో కూడా చార్జిలను పెంచినట్లు తెలిపింది. ఇకపై పెంచిన చార్జిలను వసూలు చేయనున్నారు. మొత్తం ప్లాన్లపై 21.3 శాతం మేర చార్జిలను పెంచినట్లు జియో తెలియజేసింది.
కాగా జియోఫోన్ యూజర్లు బేస్ ప్లాన్కు గాను ఇకపై రూ.91 చెల్లించాలి. అలాగే ఇతర వినియోగదారులు బేస్ ప్లాన్ కోసం ఇకపై రూ.155 చెల్లించాలి. ఇందులో 300 ఎస్ఎంఎస్లు వస్తాయి. రోజుకు 2జీబీ డేటాను ఇస్తారు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది.
ఇక పెంచిన ప్రీపెయిడ్ ప్లాన్ల చార్జిలను డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేస్తామని జియో ప్రకటించింది. మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన చార్ట్ను చూసి పెంచిన చార్జిల వివరాలను తెలుసుకోవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…