Janhvi Kapoor : బాలీవుడ్ సెలబ్రిటీల కుమార్తెలు, కొడుకులు.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. వారు సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా సరే.. ట్రోల్ చేసేందుకు నెటిజన్లు సిద్ధంగా ఉంటారు. అయితే తాజాగా సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్లు వేసిన ట్రిప్ తాలూకు ఫొటోలను తమ సోషల్ ఖాతాల్లో షేర్ చేయగా.. నెటిజన్ల నుంచి మిశ్రమ రీతిలో స్పందన లభిస్తోంది.
సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఇద్దరూ ఎప్పుడూ గ్లామరస్ ఫొటోషూట్లు చేస్తూ.. విహారాలు చేస్తూ.. హాట్ ఫొటోలను తమ సోషల్ ఖాతాల్లో పెడుతుంటారు. దీంతో నెటిజన్లు విమర్శిస్తుంటారు. అయితే ఈసారి వారు భిన్నంగా ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించి దాని తాలూకు ఫొటోలను పోస్ట్ చేశారు. దీంతో చాలా మంది నెటిజన్లు వారిని అభినందిస్తున్నారు.
వారిద్దరూ కేదార్నాథ్ను దర్శించుకున్న అనంతరం అక్కడ దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు. వాటిల్లో వారు సాధారణ దుస్తులు ధరించి, మేకప్ లేకుండా ఉన్నారు. దీంతో ఎప్పుడూ గ్లామర్గా కనిపించేవారు.. సాధారణ లుక్లో కనిపించే సరికి.. నెటిజన్లు షాకవుతున్నారు. వారి ఫొటోలు వైరల్గా మారాయి. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించినందుకు వారిని కొందరు అభినందిస్తుంటే.. కొందరు మాత్రం విమర్శిస్తున్నారు.
ఇక జాన్వీకపూర్, సారా అలీ ఖాన్ ఇద్దరూ ఇటీవల రణవీర్ సింగ్ క్విజ్ షో ది బిగ్ పిక్చర్ లో కనిపించి సందడి చేశారు. సారా అలీ ఖాన్ అత్రంగీ రే మూవీలో నటించగా.. అందులో అక్షయ్, ధనుష్ ప్రధాన పాత్రలు పోషించారు. త్వరలో ఈ మూవీ విడుదల కానుంది. జాన్వీ కపూర్ ఇటీవలే నటించిన రూహీ మూవీ విడుదల కాగా.. త్వరలో గుడ్ లక్ జెర్రీ, దోస్తానా 2 అనే మూవీల్లో కనిపించనుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…