Jagapathi Babu : యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు. ఆయన ప్రస్తుతం సినిమాలు చేయడంతోపాటు ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ స్టామినా మరింత పెరగనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత మరికొన్ని సినిమాలకు ఆయన సైన్ చేశారు. త్వరలో కొరటాల శివతో ఓ క్రేజీ ప్రాజెక్ట్, అలాగే సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తోనూ ఓ సినిమా చేయనున్నారు.
అయితే ఎన్టీఆర్కి ఇప్పుడు అన్ని రాష్ట్రాలలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు చెన్నైలోనూ ఫ్యాన్స్ ఉండగా.. వారితో కలిసి లంచ్ చేశారు జగపతి బాబు. చెన్నైలోని ఓ లోకల్ హోటల్ లో కొంతమంది ఎన్టీఆర్ అభిమానులతో కలిసి లంచ్ ఎంజాయింగ్ గా గడిచింది అని జగపతిబాబు ఆ హ్యాపీ మూమెంట్ ని షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ విషయం అంతటా చర్చనీయాంశంగా మారింది.
ఇక ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు టీఆర్పీని పెంచడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే ఈ షోకు రామ్ చరణ్, రాజమౌళి, మహేష్ బాబు, సమంత వంటి స్టార్స్ హాజరయ్యారు. త్వరలో ప్రభాస్ కూడా రానున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఇటు వెండితెర, అటు బుల్లితెర రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ జూనియర్ రచ్చ చేస్తున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…