Jagapathi Babu : యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు. ఆయన ప్రస్తుతం సినిమాలు చేయడంతోపాటు ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ స్టామినా మరింత పెరగనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత మరికొన్ని సినిమాలకు ఆయన సైన్ చేశారు. త్వరలో కొరటాల శివతో ఓ క్రేజీ ప్రాజెక్ట్, అలాగే సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తోనూ ఓ సినిమా చేయనున్నారు.
అయితే ఎన్టీఆర్కి ఇప్పుడు అన్ని రాష్ట్రాలలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు చెన్నైలోనూ ఫ్యాన్స్ ఉండగా.. వారితో కలిసి లంచ్ చేశారు జగపతి బాబు. చెన్నైలోని ఓ లోకల్ హోటల్ లో కొంతమంది ఎన్టీఆర్ అభిమానులతో కలిసి లంచ్ ఎంజాయింగ్ గా గడిచింది అని జగపతిబాబు ఆ హ్యాపీ మూమెంట్ ని షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ విషయం అంతటా చర్చనీయాంశంగా మారింది.
ఇక ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు టీఆర్పీని పెంచడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే ఈ షోకు రామ్ చరణ్, రాజమౌళి, మహేష్ బాబు, సమంత వంటి స్టార్స్ హాజరయ్యారు. త్వరలో ప్రభాస్ కూడా రానున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఇటు వెండితెర, అటు బుల్లితెర రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ జూనియర్ రచ్చ చేస్తున్నాడు.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…