IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022వ ఎడిషన్ మరింత రసవత్తరంగా సాగనుంది. మరో రెండు కొత్త టీమ్లు వచ్చి చేరాయి. బీసీసీఐ సోమవారం సాయంత్రం రెండు కొత్త ఐపీఎల్ టీమ్లను ప్రకటించింది. లక్నో, అహ్మదాబాద్ టీమ్లను ఐపీఎల్లో చేరుస్తున్నట్లు బీసీసీఐ తెలియజేసింది. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
లక్నో టీమ్ను ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ రూ.7090 కోట్లకు సొంతం చేసుకోగా.. అహ్మదాబాద్ టీమ్ను రూ.5100 కోట్లకు సీవీసీ కాపిటల్ సొంతం చేసుకుంది. కాగా గోయెంకా గ్రూప్ గతంలో ఐపీఎల్కు చెందిన పూణె ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నారు. 2 ఏళ్ల పాటు ఆ టీమ్ కొనసాగింది. తరువాత పలు కారణాల వల్ల ఆ టీమ్ను రద్దు చేశారు.
ఇక టీమ్ ల కోసం అదానీ గ్రూప్, గోయెంకా గ్రూప్, హిందుస్థాన్ టైమ్స్ మీడియా, గ్లేజర్ ఫ్యామిలీ, అరబిందో, సీవీసీ కాపిటల్ భారీ ధరలకు బిడ్లను వేసినట్లు తెలుస్తోంది. వీరితోపాటు కోటక్ గ్రూప్, టొరెంట్ గ్రూప్లు కూడా బిడ్డింగ్లో పాల్గొన్నాయి. అయితే డిసెంబర్ లో ఐపీఎల్ ఆటగాళ్లను మొత్తంగా వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే సీజన్లో అన్ని టీమ్ లలోనూ కొత్త ముఖాలు దర్శనమివ్వనున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…