గత సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి పై పరిశోధకులు విస్తృతమైన పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల ద్వారా ఎప్పటికప్పుడు ఈ వైరస్ గురించి కొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా కరోనా వైరస్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పరిశోధకులు తెలియజేశారు. గత రెండు సంవత్సరాల నుంచి లేదా ఎవరికైతే శరీర వ్యాయామం చేసే అలవాటు లేదో అలాంటి వారిలో కరోనా తప్పకుండా సోకుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
ఒక అధ్యయనం ప్రకారం శారీరక శ్రమ లేని వారిలోఎక్కువ శాతం కరోనా లక్షణాలు కనిపించడమే కాకుండా మరణాల సంఖ్య కూడా వారిలోనే అధికంగా ఉన్నట్లు నిర్ధారించారు. గత రెండు సంవత్సరాల ముందు నుంచి ఎటువంటి శారీరక వ్యాయామం చేయని వారు ఈ మహమ్మారి బారిన పడి ఆస్పత్రిలో చేరుతున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడించారు.
ముఖ్యంగా శారీరక వ్యాయామం చేయనివారు, ముసలి వాళ్లు, అవయవ మార్పిడి చేసుకున్న వారిలో ఈ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తుందని తెలిపారు. ధూమపానం, మద్యపానం, అధిక రక్తపోటు వంటి లక్షణాలు ఉన్న వారిలో కన్నా శారీరక వ్యాయామం లేనివారిలో కరోనా మహమ్మారి తిష్ట వేసుకొని కూర్చుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.ఈ మహమ్మారి నుంచి బయటపడాలంటే తప్పకుండా శారీరక వ్యాయామం అవసరమని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…