గత సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి పై పరిశోధకులు విస్తృతమైన పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల ద్వారా ఎప్పటికప్పుడు ఈ వైరస్ గురించి కొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా కరోనా వైరస్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పరిశోధకులు తెలియజేశారు. గత రెండు సంవత్సరాల నుంచి లేదా ఎవరికైతే శరీర వ్యాయామం చేసే అలవాటు లేదో అలాంటి వారిలో కరోనా తప్పకుండా సోకుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
ఒక అధ్యయనం ప్రకారం శారీరక శ్రమ లేని వారిలోఎక్కువ శాతం కరోనా లక్షణాలు కనిపించడమే కాకుండా మరణాల సంఖ్య కూడా వారిలోనే అధికంగా ఉన్నట్లు నిర్ధారించారు. గత రెండు సంవత్సరాల ముందు నుంచి ఎటువంటి శారీరక వ్యాయామం చేయని వారు ఈ మహమ్మారి బారిన పడి ఆస్పత్రిలో చేరుతున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడించారు.
ముఖ్యంగా శారీరక వ్యాయామం చేయనివారు, ముసలి వాళ్లు, అవయవ మార్పిడి చేసుకున్న వారిలో ఈ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తుందని తెలిపారు. ధూమపానం, మద్యపానం, అధిక రక్తపోటు వంటి లక్షణాలు ఉన్న వారిలో కన్నా శారీరక వ్యాయామం లేనివారిలో కరోనా మహమ్మారి తిష్ట వేసుకొని కూర్చుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.ఈ మహమ్మారి నుంచి బయటపడాలంటే తప్పకుండా శారీరక వ్యాయామం అవసరమని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…