కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనుగొన్నప్పటికీ మహమ్మారి రెండవ దశలో తీవ్రరూపం దాలుస్తోంది. అయితే ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం అధికారులు అన్ని చర్యలు చేపట్టినప్పటికీ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
కరోనా వైరస్ చైనాలో పుట్టి ఇతర దేశాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది.కానీ చైనీయులు మాత్రం కరోనా వైరస్ తమకేమి పట్టనట్టుగా తిరుగుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని అధికారులు తెలియజేస్తున్నప్పటికీ చైనీయులు మాత్రం వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈ క్రమంలోనే చైనా ప్రభుత్వం ప్రజలను వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రోత్సహించేందుకు పలు ఆఫర్లను ప్రకటించింది.
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి గుడ్లు ఫ్రీ అంటే జనాలు అక్కర్లేదన్నారు.స్టోర్ కూపన్లు ఫ్రీ ,రేషన్ పై డిస్కౌంట్లు,షాపింగ్ మాల్స్, ప్రార్థనాలయాల్లో సైతం ఆఫర్లు ప్రకటిస్తున్న అప్పటికీ జనాలు మాత్రం వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇష్టపడటం లేదు. చైనాలో 119 కోట్లమంది జనాభా ఉండగా కేవలం ఇప్పటివరకు 19 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయడం గమనార్హం
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…