మనం ఏదైనా హోటల్ కి వెళ్లినప్పుడు బిర్యానీ లేదంటే మరో హోటల్ కి వెళ్లి ఆర్డర్ ఇచ్చి తింటాం. అక్కడ కూడా లేదంటే ఆ హోటల్ లో ఏది ఉందో అదితిని వచ్చేస్తాం. కానీ మనం అడిగినది హోటల్ యాజమాన్యం లేదంటే ఎప్పుడైనా హోటల్ పై బాంబులు వెయ్యడం చూశారా. కానీ తమిళనాడు రాష్ట్రంలో బిర్యాని లేదనడంతో ఆగ్రహం చెందిన కస్టమర్లు ఆ హోటల్ పై బాంబు దాడి చేశారు.
అరుణాచలపాండ్యన్, మహారాజన్, గణేశన్ అనే ముగ్గురు వ్యక్తులు స్థానికంగా కస్తూరీ భవన్ పేరుతో హోటల్ నిర్వహిస్తున్నారు. ఈ హోటల్ కి ఎబిన్ అనే రౌడీషీటర్ తన అనుచరులతో కలిసి బిర్యానీ తినడానికి వచ్చారు. అయితే వారు ఆ రౌడీ పేరు చెప్పి వారికి ఉచితంగా బిర్యాని కావాలని హోటల్ యాజమాన్యంతో వాదించారు. అయితే ఉచితంగా అక్కడ బిర్యాని లేదని వారు చెప్పడంతో ఎబిన్ పేరు చెప్పినా కూడా బిర్యానీ లేదంటారా అంటూ ఆగ్రహం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కొంత సమయానికి 4 బండ్లలో 8 గురు వ్యక్తులు ఆ హోటల్ దగ్గరకు చేరుకొని హోటల్ పై పెట్రోల్ బాంబులు విసిరారు. దీంతో హోటల్ నిర్వాహకులు సదరు రౌడీషీటర్ల పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరు గాయపడకపోవడం అదృష్టం అని చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…