మనం ఏదైనా హోటల్ కి వెళ్లినప్పుడు బిర్యానీ లేదంటే మరో హోటల్ కి వెళ్లి ఆర్డర్ ఇచ్చి తింటాం. అక్కడ కూడా లేదంటే ఆ హోటల్ లో ఏది ఉందో అదితిని వచ్చేస్తాం. కానీ మనం అడిగినది హోటల్ యాజమాన్యం లేదంటే ఎప్పుడైనా హోటల్ పై బాంబులు వెయ్యడం చూశారా. కానీ తమిళనాడు రాష్ట్రంలో బిర్యాని లేదనడంతో ఆగ్రహం చెందిన కస్టమర్లు ఆ హోటల్ పై బాంబు దాడి చేశారు.
అరుణాచలపాండ్యన్, మహారాజన్, గణేశన్ అనే ముగ్గురు వ్యక్తులు స్థానికంగా కస్తూరీ భవన్ పేరుతో హోటల్ నిర్వహిస్తున్నారు. ఈ హోటల్ కి ఎబిన్ అనే రౌడీషీటర్ తన అనుచరులతో కలిసి బిర్యానీ తినడానికి వచ్చారు. అయితే వారు ఆ రౌడీ పేరు చెప్పి వారికి ఉచితంగా బిర్యాని కావాలని హోటల్ యాజమాన్యంతో వాదించారు. అయితే ఉచితంగా అక్కడ బిర్యాని లేదని వారు చెప్పడంతో ఎబిన్ పేరు చెప్పినా కూడా బిర్యానీ లేదంటారా అంటూ ఆగ్రహం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కొంత సమయానికి 4 బండ్లలో 8 గురు వ్యక్తులు ఆ హోటల్ దగ్గరకు చేరుకొని హోటల్ పై పెట్రోల్ బాంబులు విసిరారు. దీంతో హోటల్ నిర్వాహకులు సదరు రౌడీషీటర్ల పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరు గాయపడకపోవడం అదృష్టం అని చెప్పవచ్చు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…