అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మొదటి దశ పోలింగ్ కొనసాగుతున్న విషయం విదితమే. శనివారం పోలింగ్ ప్రారంభం కాగా మోదీ ఆయా రాష్ట్రాల ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటింగ్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని, భారీ స్థాయిలో ఓట్లు వేయాలని కోరారు. ఈ మేరకు మోదీ వేర్వేరుగా ట్వీట్లు చేశారు.
అస్సాంలో మొదటి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలంతా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని ఓట్లు వేయండి. యువత ఓటు వేసేందుకు ముందుకు రావాలని మోదీ అన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్లోనూ మొదటి దశ ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రజలందరూ ఓటింగ్లో పాల్గొనాలని, రికార్డు స్థాయిలో ఓటింగ్ జరపాలని అన్నారు.
అస్సాంలో మొత్తం 3 దశల్లో ఎన్నికలు జరుగుతుండగా అక్కడ ప్రస్తుతం ఉన్న అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ భావిస్తోంది. అలాగే పశ్చిమ బెంగాల్లో ఈసారి ఎలాగైనా గెలవాలని, అక్కడ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక బెంగాల్ లో మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే మోదీ ఆయా రాష్ట్రాల ప్రజలకు ఓట్లు భారీగా వేయాలని పిలుపునిచ్చారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…