అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మొదటి దశ పోలింగ్ కొనసాగుతున్న విషయం విదితమే. శనివారం పోలింగ్ ప్రారంభం కాగా మోదీ ఆయా రాష్ట్రాల ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటింగ్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని, భారీ స్థాయిలో ఓట్లు వేయాలని కోరారు. ఈ మేరకు మోదీ వేర్వేరుగా ట్వీట్లు చేశారు.
అస్సాంలో మొదటి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలంతా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని ఓట్లు వేయండి. యువత ఓటు వేసేందుకు ముందుకు రావాలని మోదీ అన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్లోనూ మొదటి దశ ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రజలందరూ ఓటింగ్లో పాల్గొనాలని, రికార్డు స్థాయిలో ఓటింగ్ జరపాలని అన్నారు.
అస్సాంలో మొత్తం 3 దశల్లో ఎన్నికలు జరుగుతుండగా అక్కడ ప్రస్తుతం ఉన్న అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ భావిస్తోంది. అలాగే పశ్చిమ బెంగాల్లో ఈసారి ఎలాగైనా గెలవాలని, అక్కడ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక బెంగాల్ లో మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే మోదీ ఆయా రాష్ట్రాల ప్రజలకు ఓట్లు భారీగా వేయాలని పిలుపునిచ్చారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…