గత కొద్దిరోజుల నుంచి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యులపై అధిక భారం పడింది. ఈ క్రమంలోనే వంటనూనె ధర కూడా తారా స్థాయికి చేరుకుంది.ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఊరట కలిగించే విషయం పై కీలక నిర్ణయం తీసుకుంది.క్రూడ్ పామ్ ఆయిల్ పైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీలో కోత విధించి 10 శాతానికి తగ్గించింది. దీంతో రిటైల్ మార్కెట్లో వంటనూనెల ధరలు దిగి రానున్నాయి.
మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం మేరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ CBIC ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బుధవారం నేటి నుంచి అమలులోకి రానున్నాయి. సామాన్య ప్రజలకు అధిక ధరల నుంచి ఊరట కలిగించడం కోసమే కేంద్ర ప్రభుత్వం క్రూడ్ పామ్ ఆయిల్ పైన కస్టమ్స్ డ్యూటీని 35.75 శాతం నుంచి 30.25 శాతానికి తగ్గింది.
అదేవిధంగా రిఫైన్డ్ ఆయిల్ పైన 49.5 శాతం నుంచి 41.25 శాతానికి తగ్గించింది. దీంతో వంట నూనె ధరలు దిగి రానున్నాయని ఈ సందర్భంగా సీబీఐసీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్యులకు వంట నూనె పై అధిక భారం తగ్గనుందని తెలుస్తోంది.
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…
నటీనటులు డబ్బు బాగా సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు అని, సరైన సమయంలో డబ్బును…