గత కొద్దిరోజుల నుంచి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యులపై అధిక భారం పడింది. ఈ క్రమంలోనే వంటనూనె ధర కూడా తారా స్థాయికి చేరుకుంది.ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఊరట కలిగించే విషయం పై కీలక నిర్ణయం తీసుకుంది.క్రూడ్ పామ్ ఆయిల్ పైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీలో కోత విధించి 10 శాతానికి తగ్గించింది. దీంతో రిటైల్ మార్కెట్లో వంటనూనెల ధరలు దిగి రానున్నాయి.
మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం మేరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ CBIC ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బుధవారం నేటి నుంచి అమలులోకి రానున్నాయి. సామాన్య ప్రజలకు అధిక ధరల నుంచి ఊరట కలిగించడం కోసమే కేంద్ర ప్రభుత్వం క్రూడ్ పామ్ ఆయిల్ పైన కస్టమ్స్ డ్యూటీని 35.75 శాతం నుంచి 30.25 శాతానికి తగ్గింది.
అదేవిధంగా రిఫైన్డ్ ఆయిల్ పైన 49.5 శాతం నుంచి 41.25 శాతానికి తగ్గించింది. దీంతో వంట నూనె ధరలు దిగి రానున్నాయని ఈ సందర్భంగా సీబీఐసీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్యులకు వంట నూనె పై అధిక భారం తగ్గనుందని తెలుస్తోంది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…