కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే రోజురోజుకు కరోనా కేసులతో పాటు కరోనా కొత్త లక్షణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కరోనా మహమ్మారి గురించి మరొక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరైతే చిగుళ్ళు వ్యాధి సమస్యతో బాధపడుతుంటారో అలాంటి వారిలో కరోనా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు.
చిగుళ్ళు చెడిపోయినప్పుడు మన నోటిలో వ్యాపించిన వైరస్ లు నేరుగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి రక్తంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గౌడ్స్ డెంటల్ పరిశోధనా బృందం లీడ్ డాక్టర్ వికాస్గౌడ్ వెల్లడించారు. నోటి పరిశుభ్రత సరిగ్గా లేకపోయినా, చిగుళ్ళు వాపు ఉన్న వారిలో కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
మధుమేహం, క్యాన్సర్, పొగాకు, గుట్కా వంటి అలవాట్లు ఉన్న వారికి ఎక్కువగా చిగుళ్ళు సమస్యలు ఉంటాయని, అలాంటి వారు ఎన్నో జాగ్రత్తలను పాటిస్తూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి అయిన దంతాలను శుభ్రం చేయించుకుంటూ నోటిని శుభ్రంగా ఉంచుకోవటం వల్ల వైరస్ ద్వారా వ్యాపించే వ్యాధులను క్రమంగా తగ్గించవచ్చని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…