కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే రోజురోజుకు కరోనా కేసులతో పాటు కరోనా కొత్త లక్షణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కరోనా మహమ్మారి గురించి మరొక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరైతే చిగుళ్ళు వ్యాధి సమస్యతో బాధపడుతుంటారో అలాంటి వారిలో కరోనా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు.
చిగుళ్ళు చెడిపోయినప్పుడు మన నోటిలో వ్యాపించిన వైరస్ లు నేరుగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి రక్తంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గౌడ్స్ డెంటల్ పరిశోధనా బృందం లీడ్ డాక్టర్ వికాస్గౌడ్ వెల్లడించారు. నోటి పరిశుభ్రత సరిగ్గా లేకపోయినా, చిగుళ్ళు వాపు ఉన్న వారిలో కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
మధుమేహం, క్యాన్సర్, పొగాకు, గుట్కా వంటి అలవాట్లు ఉన్న వారికి ఎక్కువగా చిగుళ్ళు సమస్యలు ఉంటాయని, అలాంటి వారు ఎన్నో జాగ్రత్తలను పాటిస్తూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి అయిన దంతాలను శుభ్రం చేయించుకుంటూ నోటిని శుభ్రంగా ఉంచుకోవటం వల్ల వైరస్ ద్వారా వ్యాపించే వ్యాధులను క్రమంగా తగ్గించవచ్చని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…