ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎదురవుతున్న ఈ కరోనా పరిస్థితులను కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తుంది.ఈ విధంగా వ్యాక్సిన్ వేయించుకున్న వారు ఇంట్లోనే ఉంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఐదు వేల రూపాయల బహుమతిని సొంతం చేసుకోవచ్చు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వం My Gov India అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలకు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 5000 పొందాలంటే మనం వ్యాక్సిన్ వేసే సమయంలో తీసుకున్న ఫోటోకి ఒక ఆశక్తికరమైన ట్యాగ్లైన్తో షేర్ చేయాల్సి ఉంటుంది.ఈ విధంగా ఫోటో షేర్ చేయడం ద్వారా ఎంతోమందిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ఎంతో మందిలో స్ఫూర్తిని నింపాలని పేర్కొంది.
అయితే మనం వ్యాక్సిన్ వేసే సమయంలో తీసుకున్న ఫోటోను షేర్ చేయడం కోసం https://bit.ly/3sFLakx లింక్ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ లింక్ ఓపెన్ చేయగానే Login to Participate ఆప్షన్పై క్లిక్ చేయాలి. అనంతరం రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేసే ఆ తర్వాత వ్యాక్సిన్ వేసే సమయంలో మనం తీసుకున్న ఫోటోను మంచి ట్యాగ్ లైన్ తో షేర్ చేయాలి. ఈ విధంగా ట్యాగ్ లైన్ తో షేర్ చేసిన ఫోటోలను ప్రతి నెల 10 మందిని ఎంపిక చేసే వారికి 5000 బహుమతి ప్రకటిస్తారు. ఈ బహుమతి గెలుపొందాలంటే మనం చేసే ట్యాగ్ లైన్ అందరికీ వ్యాక్సిన్ గురించి స్ఫూర్తి నింపే విధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…