కోవిడ్ నిబంధనలను పాటించకపోతే మరో 6-8 వారాల్లోనే కోవిడ్ మూడో వేవ్ వచ్చేందుకు అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కోవిడ్ మూడో వేవ్ రాకుండా ఉండాలంటే నిబంధనలను పాటించడం చాలా అవసరం అని అన్నారు.
టీకాలను ఎంత ఎక్కువ మందికి వేస్తే అంత మంచిదని దీంతో మూడో వేవ్ను రాకుండా అడ్డుకోవచ్చన్నారు. ప్రజలు కచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని, లేకపోతే మూడో వేవ్ రూపంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని హెచ్చరించారు.
కాగా దేశంలో కోవిడ్ మూడో వేవ్ ఆగస్టు చివరి వరకు వస్తుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తుండగా అది సెప్టెంబర్ వరకు వస్తుందని కొందరు అంటున్నారు. అయితే ఏది ఏమైనా మూడో వేవ్ రాకుండా చూడడం ప్రజల చేతుల్లోనే ఉందని చాలా మంది నిపుణులు అంటున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…