కోవిడ్ నిబంధనలను పాటించకపోతే మరో 6-8 వారాల్లోనే కోవిడ్ మూడో వేవ్ వచ్చేందుకు అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కోవిడ్ మూడో వేవ్ రాకుండా ఉండాలంటే నిబంధనలను పాటించడం చాలా అవసరం అని అన్నారు.
టీకాలను ఎంత ఎక్కువ మందికి వేస్తే అంత మంచిదని దీంతో మూడో వేవ్ను రాకుండా అడ్డుకోవచ్చన్నారు. ప్రజలు కచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని, లేకపోతే మూడో వేవ్ రూపంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని హెచ్చరించారు.
కాగా దేశంలో కోవిడ్ మూడో వేవ్ ఆగస్టు చివరి వరకు వస్తుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తుండగా అది సెప్టెంబర్ వరకు వస్తుందని కొందరు అంటున్నారు. అయితే ఏది ఏమైనా మూడో వేవ్ రాకుండా చూడడం ప్రజల చేతుల్లోనే ఉందని చాలా మంది నిపుణులు అంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…