కోవిడ్ నిబంధనలను పాటించకపోతే మరో 6-8 వారాల్లోనే కోవిడ్ మూడో వేవ్ వచ్చేందుకు అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కోవిడ్ మూడో వేవ్ రాకుండా ఉండాలంటే నిబంధనలను పాటించడం చాలా అవసరం అని అన్నారు.
టీకాలను ఎంత ఎక్కువ మందికి వేస్తే అంత మంచిదని దీంతో మూడో వేవ్ను రాకుండా అడ్డుకోవచ్చన్నారు. ప్రజలు కచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని, లేకపోతే మూడో వేవ్ రూపంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని హెచ్చరించారు.
కాగా దేశంలో కోవిడ్ మూడో వేవ్ ఆగస్టు చివరి వరకు వస్తుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తుండగా అది సెప్టెంబర్ వరకు వస్తుందని కొందరు అంటున్నారు. అయితే ఏది ఏమైనా మూడో వేవ్ రాకుండా చూడడం ప్రజల చేతుల్లోనే ఉందని చాలా మంది నిపుణులు అంటున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…