ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని గంగానదీ పరివాహకంలో నిర్వహిస్తున్న కుంభమేళాతో కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.ఇప్పటికే కుంభమేళ కారణంగా వందలాది మంది కరోనా బారిన పడటంతో వెంటనే కుంభమేళా ఆపు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 17న కుంభమేళ ముగిస్తున్నట్టు నిర్వాహకుడు నిరంజని అఖాడా ప్రకటించారు. ఈ కుంభమేళాలో పాల్గొనే 13 మంది అఖాడాలలో నిరంజని రెండవవారు.ఇప్పటికే పెద్ద అఖాడా అయిన మహమండలేశ్వర్ కపిల్ దేవ్ దాస్ కోవిడ్ -19 కారణంగా మరణించాడు. కోవిడ్ నిర్ధారణ కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 13న మృతిచెందారు.
అధిక సంఖ్యలో భక్తులు కుంభమేళాకు తరలిరావడంతో వందల సంఖ్యలో భక్తులు కరోనా మహమ్మారి బారిన పడినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కుంభమేళాలో పాల్గొన్న సాధువులు ఎక్కువగా కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. సాధారణంగా నాలుగు నెలల పాటు జరిగే ఈ కుంభమేళ ఉత్సవాలు కరోనా కారణం వల్ల నెలరోజులకే ముగుస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…
నటీనటులు డబ్బు బాగా సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు అని, సరైన సమయంలో డబ్బును…