ప్రస్తుతం కరోనా భారత దేశాన్ని చిగురుటాకులా వణికిపోతోంది. భారత దేశంలో పరిస్థితులు రోజు రోజుకి దిగజారి పోతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రాణాలను కోల్పోవడంతో ఎంతో మంది చిన్నారులు తల్లిదండ్రులు లేని అనాధలుగా మిగిలిపోయారు.ఈ విధంగా అనాథగా మారిన చిన్నారులను ఆదుకోవడం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది.
కరోనాతో తల్లిదండ్రులు మృతి చెంది పిల్లలు అనాధలుగా మిగిలారో అలాంటి వారికి నెలకు రూ.5వేలు కోవిడ్ పెన్షన్ ఇస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. వారి చదువు బాధ్యత, దుస్తుల నుంచి పుస్తకాల వరకు కూడా ప్రభుత్వానిదే బాధ్యత అని చౌహన్ తెలిపారు.
కరోనా వల్ల ఎంతో మంది చిన్నారులు తల్లిదండ్రులు లేక అనాథలుగా మిగిలారు. అలాంటి వారందరిని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని,ప్రతి నెల వీరికి పెన్షన్ తో పాటు రేషన్ కూడా అందిస్తుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…