ప్రస్తుతం కరోనా భారత దేశాన్ని చిగురుటాకులా వణికిపోతోంది. భారత దేశంలో పరిస్థితులు రోజు రోజుకి దిగజారి పోతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రాణాలను కోల్పోవడంతో ఎంతో మంది చిన్నారులు తల్లిదండ్రులు లేని అనాధలుగా మిగిలిపోయారు.ఈ విధంగా అనాథగా మారిన చిన్నారులను ఆదుకోవడం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది.
కరోనాతో తల్లిదండ్రులు మృతి చెంది పిల్లలు అనాధలుగా మిగిలారో అలాంటి వారికి నెలకు రూ.5వేలు కోవిడ్ పెన్షన్ ఇస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. వారి చదువు బాధ్యత, దుస్తుల నుంచి పుస్తకాల వరకు కూడా ప్రభుత్వానిదే బాధ్యత అని చౌహన్ తెలిపారు.
కరోనా వల్ల ఎంతో మంది చిన్నారులు తల్లిదండ్రులు లేక అనాథలుగా మిగిలారు. అలాంటి వారందరిని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని,ప్రతి నెల వీరికి పెన్షన్ తో పాటు రేషన్ కూడా అందిస్తుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి తెలిపారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…