Deeparadhana : కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. భక్తులు రోజూ పూజలు చేస్తుంటారు. ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడు రాకముందే దీపం పెడుతుంటారు. ఈ మాసం మొత్తం అలాగే చేస్తారు. కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున దీపాలను వెలిగిస్తుంటారు. దీంతో సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది. అయితే దీపారాధన విషయంలో కొందరు కొన్ని తప్పులు చేస్తుంటారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టీల్ కుందులో దీపారాధన చేయరాదు. ఎట్టి పరిస్థితిలోనూ మట్టితో చేసిన కుందులనే వాడాలి. అలాగే అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు. ఒక వత్తి దీపాన్ని చేయరాదు. దీన్ని చనిపోయిన వారి దేహం వద్ద వెలిగిస్తారు. కనుక ఇలా చేయకూడదు. దీపాన్ని అగర్బత్తీతో మాత్రమే వెలిగించాలి.
దీపారాధన కుందికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షతలు వేయాలి. విష్ణువుకు దీపారాధన చేస్తే దీపాన్ని ఆయన కుడివైపు ఉంచాలి. ఎదురుగా దీపాన్ని ఉంచరాదు. అలాగే దీపం కొండెక్కితే 108 సార్లు ఓం నమఃశివాయ అని జపించి మళ్లీ దీపం వెలిగించాలి. ఇలా ఈ మాసంలో దీపారాధన విషయంలో జాగ్రత్తలను పాటించాలి. దీంతో ఈశ్వరుడి కరుణా కటాక్షాలను పొందవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…