Deeparadhana : కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. భక్తులు రోజూ పూజలు చేస్తుంటారు. ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడు రాకముందే దీపం పెడుతుంటారు. ఈ మాసం మొత్తం అలాగే చేస్తారు. కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున దీపాలను వెలిగిస్తుంటారు. దీంతో సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది. అయితే దీపారాధన విషయంలో కొందరు కొన్ని తప్పులు చేస్తుంటారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టీల్ కుందులో దీపారాధన చేయరాదు. ఎట్టి పరిస్థితిలోనూ మట్టితో చేసిన కుందులనే వాడాలి. అలాగే అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు. ఒక వత్తి దీపాన్ని చేయరాదు. దీన్ని చనిపోయిన వారి దేహం వద్ద వెలిగిస్తారు. కనుక ఇలా చేయకూడదు. దీపాన్ని అగర్బత్తీతో మాత్రమే వెలిగించాలి.
దీపారాధన కుందికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షతలు వేయాలి. విష్ణువుకు దీపారాధన చేస్తే దీపాన్ని ఆయన కుడివైపు ఉంచాలి. ఎదురుగా దీపాన్ని ఉంచరాదు. అలాగే దీపం కొండెక్కితే 108 సార్లు ఓం నమఃశివాయ అని జపించి మళ్లీ దీపం వెలిగించాలి. ఇలా ఈ మాసంలో దీపారాధన విషయంలో జాగ్రత్తలను పాటించాలి. దీంతో ఈశ్వరుడి కరుణా కటాక్షాలను పొందవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…