Hema : మా ఎన్నికలలో ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు బయట మీడియాతో గత రెండు రోజులుగా అవకాశం దొరికినప్పుడల్లా మంచు విష్ణు ప్యానెల్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వాటికి మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు కూడా ప్రత్యారోపణలు చేస్తూనే ఉన్నారు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నటి హేమ.. మా ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
దసరా నవరాత్రి ఉత్సవాల సందర్బంగా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా దేవిని నటి హేమ దర్శించుకుంది. అమ్మవారు 8వ రోజు మహిషాసుర మర్దిని అవతారంలో దర్శనమిచ్చారు. ఈ క్రమంలోనే నటి హేమ అమ్మవారిని దర్శించుకుని చీరను సమర్పించారు.
అయితే ఆలయం నుంచి బయటకు వస్తుండగా.. ఒకరు తనకు చీరను ఇచ్చారని.. దాన్ని అమ్మవారే స్వయంగా తనకు ఇచ్చినట్లు భావిస్తున్నానని హేమ తెలిపింది. అమ్మవారు సత్యదేవత అనేందుకు ఇది నిదర్శనమని.. మా ఎన్నికల నేపథ్యంలో జరిగిందేమిటో అమ్మవారికి తెలుసని వ్యాఖ్యానించింది. ఆధ్యాత్మిక క్షేత్రంలో రాజకీయాలు మాట్లాడను.. అంటూనే హేమ.. రాత్రి గెలిచామని, పొద్దున వరకు ఓడిపోయామని అన్నారని.. ఇలా ఎందుకు జరిగిందో తనకు తెలియదని చెప్పింది. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ ఎన్నికల రోజు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలకు చెందిన ఫుటేజ్ కావాలని ఎన్నికల అధికారిని కోరారు. అందుకు ఆయన ఫుటేజ్ ఇస్తామని చెప్పారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…