Hansika : పాల మీగడ లాంటి అందంతో కుర్రకారు మతులు పోగొడుతున్న అందాల ముద్దుగుమ్మ హన్సిక. ఈ అమ్మడు అందాలకు మైమరచిపోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హన్సిక మోత్వానీ తెలుగులో చాలానే సినిమాలు చేసింది. హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కేరీర్ ను స్టార్ట్ చేసింది. హీరోయిన్గా మాత్రం పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన దేశ ముదురు సినిమాతో పరిచయం అయింది. తొలి సినిమాలోనే తన అందం, నటనతో ఎంతగానో ఆకట్టుకుంది హన్సిక.
16 ఏండ్లకే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తన అందచందాలతో కుర్రకారుని తన బుట్టలో పడేసుకున్న హన్సిక… గత రెండేళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ఇప్పుడు మళ్లీ వెట మొదలు పెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ అమ్మడు రీసెంట్గా బికినీలో రెచ్చిపోయింది. లేలేత అందాలు చూపిస్తూ కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేసింది. హన్సిక గ్లామర్ షోను చూసి ప్రతి ఒక్కరూ మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ప్రస్తుతం హన్సిక ఫొటోలు వైరల్గా మారాయి.
హన్సిక తెలుగులో కంత్రి, మస్కా, బిల్లా, జయీభవ, సీతారాముల కళ్యాణం, కందిరీగ, ఓ మై ఫ్రెండ్, సింగం 2, పవర్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి తెరకెక్కించిన తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ మూవీతో సందీప్ కిషన్ సరసన నటించింది. ఈ మూవీ 2019లో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు తమిళ సినిమాలతో చాలా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ రానున్న రోజులలో తెలుగు సినిమాలతో అలరించేందుకు కూడా స్కెచ్లు వేస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…