Ayesha Kaduskar : పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మాతగా, కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం గోవిందుడు అందరివాడేలే. ఈ చిత్రంలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ హీరో హీరోయిన్స్ గా నటించారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ చిత్రానికి ఎంతో హైలెట్ గా నిలిచింది. ప్రకాష్ రాజ్, జయసుధ, రెహమాన్, వెన్నెల కిషోర్, ప్రగతి, రవి ప్రకాష్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్ వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.
అప్పట్లో ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీకాంత్, రామ్ చరణ్ బాబాయ్, అబ్బాయ్ గా అందరినీ ఎంతగానో మెప్పించారు. తాత కుటుంబాన్ని తండ్రికి దగ్గర చేయడానికి వచ్చిన కొడుకు గా రామ్ చరణ్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ చిత్రంలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ రామ్ చరణ్ కి చెల్లిగా నటించింది. ఆమె పేరు అయేషా కుదుస్కర్. గోవిందుడు అందరివాడే చిత్రంలో రామ్చరణ్ చెల్లెలిగా ఎంతో అద్భుతమైన నటనను కనబరిచింది.
అయితే ఇప్పుడు ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎలా ఉందో తెలుసుకోవాలని మీకూ ఉందా.. ఈ చిత్రంలో ఎంతో క్యూట్ గా కనిపించిన ఆ చిన్నారి ఇప్పుడు గుర్తు పట్టలేని విధంగా అందాల భరిణలా తయారయింది. గోవిందుడు అందరివాడేలో చెర్రీ చెల్లెలిగా నటించిన చిన్నది ప్రస్తుతం చూడడానికి హీరోయిన్ మాదిరిగా మారిపోయింది. మోడ్రన్ డ్రెస్ లో మెరిసిపోతూ కుర్రకారు మతులు పోగొట్టే విధంగా ఉంది.
ప్రస్తుతం ఉన్నత చదువుల కారణంగా ఈ చిన్నది సినిమాలకు దూరంగా ఉందని టాక్ వినిపిస్తోంది. కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుందట. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు వైరల్గా మారుతున్నాయి.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…