Headache : ఈ ఉరుకుల పరుగుల జీవితంలో తలనొప్పి అనే సమస్య సర్వసాధారణంగా మారిపోయింది. అధిక పని, ఒత్తిడి లేదా ఇతర పరిస్థితుల వల్ల తలనొప్పి రావడం సర్వసాధారణం. అయితే ప్రతి తలనొప్పిని నార్మల్గా పరిగణించడం అంత మంచి విషయం కాదు. కొన్ని రకాల తలనొప్పి కూడా మైగ్రేన్కు కారణం కావచ్చు. మైగ్రేన్ అనేది ఒక ప్రత్యేక రకం సమస్య. దీనితో ప్రజలు వికారం, వాంతులు, కాంతి మరియు ధ్వనికి సున్నితత్వం వంటి కొన్ని ఇతర లక్షణాలతో పాటు తీవ్రమైన తలనొప్పిని కలిగి ఉంటారు.
2018 అధ్యయనంలో యునైటెడ్ స్టేట్స్లో 15 శాతం కంటే ఎక్కువ మంది పెద్దలు మైగ్రేన్లతో బాధపడుతున్నారని పరిశోధకులు కనుగొన్నారు. అదే సమయంలో, 2015 లో 19 శాతం మంది స్త్రీలు మరియు 9 శాతం మంది పురుషులు ఈ సమస్యకు గురయ్యే ప్రమాదం ఉందని కనుగొనబడింది. కొంతమందికి జన్యుపరంగా కూడా ఈ సమస్య ఉండవచ్చు. మైగ్రేన్ సమస్య ఏ వయసులోనైనా రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మామూలు తలనొప్పిని తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ మైగ్రేన్ తలనొప్పి వస్తుంటే మాత్రం దాన్ని మొదట్లోనే కంట్రోల్ చెయ్యాలి.
మన భారతీయ ఆయుర్వేద పద్ధతిలో మైగ్రేన్ తగ్గించే ఎన్నో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. మరి మైగ్రేన్ ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని, అందులో అర టీ స్పూన్ మోతాదులో ఆవు నెయ్యిని తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ సున్నం కలపాలి. రెండింటిని బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసుకోండి. మీకు తల నొప్పిగా అనిపించినప్పుడు మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని మీకు తలనొప్పి కలిగించే ప్రదేశంలో లేదా మీ ముదురు కనతలపైన ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని అప్లై చేసి ఒక రెండు నిమిషాల పాటు మసాజ్ చేయండి.ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇలా చేస్తే కేవలం ఐదు నుండి పది నిమిషాలలోపు మీ తలనొప్పి తగ్గటం మీరే గమనిస్తారు. ఒకవేళ మీ తల నొప్పి మరీ ఎక్కువగా ఉంటే పది నుండి పదిహేను నిమిషాలు అలాగే ఉంచితే మంచి రిజల్ట్స్ కనిపిస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…