Flipkart : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ను నిర్వహించనున్న విషయం విదితమే. ఈ నెల 23 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. అయితే ఫ్లిప్కార్ట్ కూడా అదే రోజు నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ను నిర్వహించనుంది. ఈ సేల్ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా అనేక కంపెనీలకు చెందిన పలు రకాల ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను, డిస్కౌంట్లను అందివ్వనున్నారు.
ఈ సేల్లో భాగంగా 90కి పైగా బ్రాండ్లకు చెందిన 10వేలకు పైగా కొత్త ఉత్పత్తులను విక్రయించనున్నారు. అలాగే ప్రముఖ సెలబ్రిటీలు విరాట్ కోహ్లి, కృతి సనన్, ఆయుష్మాన్ ఖురానా, రణవీర్ సింగ్, హృతిక్ రోషన్, పీవీ సింధు, కేఎల్ రాహుల్ తదితరులు ఈ సారి ప్రచారకర్తలుగా ఉన్నారు.
ఇక ఈ సేల్లో అనేక ఉత్పత్తులను నో కాస్ట్ ఈఎంఐ పద్దతిలో కొనుగోలు చేయవచ్చు. అలాగే వివిధ రకాల బ్యాంకులకు చెందిన కార్డులపై అదనపు డిస్కౌంట్ను కూడా అందిస్తున్నారు. దీంతోపాటు ఫ్లిప్కార్ట్ పే లేటర్ ద్వారా రూ.1 లక్ష వరకు లిమిట్ పొందే సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. దీంతో వినియోగదారులు ఫ్లిప్కార్ట్లో తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…