Rajnikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ నాలుగు దశాబ్ధాల పాటు ప్రేక్షకులని ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇచ్చి సత్కరించింది. ఇక రజనీకాంత్ అభిమానగణం ఏ రేంజ్లో ఉంటారో మనందరికి తెలిసిందే. తమిళనాడులో ఆయనంటే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు.
తాజాగా ఓ అభిమాని రజనీకాంత్ కోసం తన హోటల్ లో ఒక్క రూపాయికే దోశలు పోసి విక్రయించాడు. తిరిచిలోని ఓ హోటల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. రజనీకాంత్పై ఉన్న అభిమానంతోనే ఇలాంటి ఆఫర్ ఇచ్చానంటున్నాడు. దీపావళి కానుకగా రజనీకాంత్ నటించిన పెద్దన్న (అన్నాతై ) సినిమా విజయవంతంగా ఆడాలని ఆకాంక్షిస్తూ ఈ పని చేసినట్లు కర్ణన్ చెప్పుకొచ్చాడు. ఆ దోశకు ‘అన్నాతై దోశ ‘ అని పేరుపెట్టాడు.
గతంలో రజనీకాంత్ కోసం ఆయన అభిమానులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు, పలు దానాలు కూడా చేశారు. రీసెంట్గా తలైవా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా, ఆయన కోలుకోవాలని రోజూ పూజలు చేశారు. రాను రాను అభిమానులలో రజనీకాంత్పై ప్రేమ, అభిమానులు పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…