Disha Patani : సెలబ్రిటీలు ఎప్పుడూ ఏ పని చేసినా దాని తాలూకు విషయాలను సోషల్ మీడియాలో తమ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక తాము ప్రచారం చేసే ఉత్పత్తులకు చెందిన పోస్టులను కూడా సోషల్ మీడియాలో పెడుతుంటారు. ఇలా వారు డబ్బు సంపాదిస్తుంటారు.
అయితే సెలబ్రిటీలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో లైవ్గా ముందుకు వచ్చి అభిమానులతో ముచ్చటిస్తుంటారు. ఇలాగే నటి దిశా పటానీ కూడా తన అభిమానులతో ముచ్చటించింది. ఆస్క్ మీ ఎనీథింగ్ పేరిట ఆమె అభిమానులతో ముచ్చట్లు పెట్టింది.
అయితే ఒక ఫ్యాన్ మాత్రం నీ ఫిగర్ సైజ్ ఎంత ? అని అడిగే సరికి దిశా పటానీకి ఏం సమాధానం చెప్పాలో తెలియదు. మరోవైపు లైవ్లో ఉంది. దీంతో ఆమె ఒక పాండా ఫొటోను షేర్ చేసింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో అయితే సెలబ్స్ కోపంతో ఊగిపోతారు. కానీ దిశా పటానీ మాత్రం ఆ విధంగా చేసింది. ఈ క్రమంలో ఆమె ఇచ్చిన రిప్లై అంత స్ట్రాంగ్గా లేకపోయినా.. సదరు ఫ్యాన్ను ఉతికి ఆరేయాల్సింది.. అని ఇతర ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…