Disha Patani : సెలబ్రిటీలు ఎప్పుడూ ఏ పని చేసినా దాని తాలూకు విషయాలను సోషల్ మీడియాలో తమ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక తాము ప్రచారం చేసే ఉత్పత్తులకు చెందిన పోస్టులను కూడా సోషల్ మీడియాలో పెడుతుంటారు. ఇలా వారు డబ్బు సంపాదిస్తుంటారు.
అయితే సెలబ్రిటీలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో లైవ్గా ముందుకు వచ్చి అభిమానులతో ముచ్చటిస్తుంటారు. ఇలాగే నటి దిశా పటానీ కూడా తన అభిమానులతో ముచ్చటించింది. ఆస్క్ మీ ఎనీథింగ్ పేరిట ఆమె అభిమానులతో ముచ్చట్లు పెట్టింది.
అయితే ఒక ఫ్యాన్ మాత్రం నీ ఫిగర్ సైజ్ ఎంత ? అని అడిగే సరికి దిశా పటానీకి ఏం సమాధానం చెప్పాలో తెలియదు. మరోవైపు లైవ్లో ఉంది. దీంతో ఆమె ఒక పాండా ఫొటోను షేర్ చేసింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో అయితే సెలబ్స్ కోపంతో ఊగిపోతారు. కానీ దిశా పటానీ మాత్రం ఆ విధంగా చేసింది. ఈ క్రమంలో ఆమె ఇచ్చిన రిప్లై అంత స్ట్రాంగ్గా లేకపోయినా.. సదరు ఫ్యాన్ను ఉతికి ఆరేయాల్సింది.. అని ఇతర ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…