Kidneys Clean : మన శరీరంలో ఉన్న అనేక అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. ఇవి మన శరీరంలోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. అలాగే రక్తాన్ని వడబోస్తాయి. దీంతో మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే ఇబ్బందులు వస్తాయి. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. ఇది మరిన్ని సమస్యలను కలగజేస్తుంది. కనుక మనం కిడ్నీలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన విధంగా ఒక జ్యూస్ను తయారు చేసుకుని తాగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక ఆ జ్యూస్ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక క్యారెట్, ఒక కీరదోసను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వీటికి ఒక కప్పు పుచ్చకాయ ముక్కలను కలపాలి. అనంతరం అన్నింటినీ కలిపి మిక్సీలో వేసి జ్యూస్లా పట్టుకోవాలి. దీన్ని వడకట్టి అందులో ఒక గ్లాస్ జ్యూస్ తీసి దాంట్లో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి బాగా కలపాలి. అనంతరం ఈ జ్యూస్ను పరగడుపునే తాగాలి. తరువాత 30 నిమిషాలు ఆగి బ్రేక్ ఫాస్ట్ చేయవచ్చు. ఇలా రోజూ చేయాలి.
ఈ విధంగా జ్యూస్ను తయారు చేసి రోజూ పరగడుపునే తాగడం వల్ల కిడ్నీలు శుభ్రంగా మారుతాయి. కడిగేసినట్లు క్లీన్ అవుతాయి. అయితే దీన్ని కనీసం 15 రోజుల పాటు రోజూ తాగితే మంచి ఫలితాలు సాధించవచ్చు. 15 రోజుల పాటు తాగాక 7 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ 15 రోజుల పాటు తాగాలి. ఇలా చేస్తుండడం వల్ల కిడ్నీలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటాయి. దీంతో కిడ్నీలు చెడిపోకుండా చూసుకోవచ్చు. శరీరంలోని వ్యర్థాలు అన్నీ ఎప్పటికప్పుడు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…