Devi Nagavalli : బిగ్ బాస్ షోతో పాటు టీవీ9 యాంకర్గా అందరి దృష్టిని ఆకర్షించింది దేవి నాగవల్లి. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న దేవి నాగవల్లి గొప్ప ఫెమినిస్ట్. దేవి నాగవల్లి యాంకర్ గా కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకుంది. అంతే కాదు ఈమెతో ఏ స్టార్ హీరో అయినా సరే డిబేట్ పెట్టాడు అంటే కచ్చితంగా ఆ హీరో విజయం సాధించినట్టే. నిజం చెప్పాలంటే ఒకానొక సందర్భంలో న్యూస్ రీడర్లకు పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. ఇక వారు చెప్పే వార్తలను వినే వారికి మాత్రమే వీరి గురించి తెలుస్తుంది.
కానీ ఇప్పుడు ఎంతోమంది న్యూస్ రీడర్లు సోషల్ మీడియాతోపాటు ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. టీవీ9 లో సుదీర్ఘకాలంగా న్యూస్ రీడర్ గా వ్యవహరిస్తున్న దేవి నాగవల్లి ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన వెంటనే ఆమె మళ్ళీ టీవీ9 లో జాయిన్ అయింది. ఎప్పటిలాగే తన కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉంది. ఆమెకు ఇతర చానల్స్ నుండి పెద్ద ఎత్తున ఆఫర్లు వచ్చాయని సమాచారం, అయినా కూడా టీవీ9 వదిలి వెళ్లే ఉద్దేశం ఆమెకు లేదు.
సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న దేవీ నాగవల్లికి టీవీ9 నెలకు రూ.2 లక్షల శాలరీ ఇస్తుందట. ఆమె ప్రత్యేక కార్యక్రమాలు మరియు సోషల్ మీడియా ఇతర యాక్టివిటీస్ ద్వారా నెలకు మరో 50 వేల రూపాయల వరకు సంపాదిస్తుందని సమాచారం. మొత్తానికి ఏడాదికి ఒక్క టీవీ 9 నుంచి 24 లక్షల రూపాయలను అందుకుంటుంది. స్పెషల్ బోనసులు కూడా ఉంటాయి. మొత్తంగా వీటిని కలుపుకొని రూ.25 లక్షలు టీవీ9 ద్వారా ఏడాది సంపాదనైతే.. ఇతర కార్యక్రమాల ద్వారా మరొక ఏడు లక్షల వరకు సంపాదిస్తుందని సమాచారం. మొత్తం ఏడాదికి దేవి నాగవల్లి రూ.32 లక్షల వరకు సంపాదిస్తోందని అంచనా.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…