Balakrishna : నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. మాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. బాలకృష్ణ ఇటు సినిమాలోతోనూ, అటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. మొన్న అఖండతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. బాలయ్యలో 2 కోణాలు కనిపిస్తుంటాయి. ఆయన ఎంత కోపంగా కనిపిస్తారో.. అంతే ప్రేమ కూడా కురిపిస్తుంటారు. అందుకే బాలయ్యను అభిమానులు అంతగా ఇష్టపడుతుంటారు.
తనదైన స్టైల్ లో సినిమాలను చేసుకుంటూ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తున్న బాలయ్య అన్ స్టాపబుల్ షో తో హోస్ట్ అవతారం ఎత్తారు. ఇప్పటివరకు నటుడిగా, ప్రొడ్యూసర్ గా చూసిన బాలయ్యను అల్లు అరవింద్ యాంకరింగ్ చేయడానికి ఒప్పించి ఫస్ట్ టైం ఓటీటీలో టాక్ షోను ప్లాన్ చేసి సంచలనానికి తెరలేపాడు. అన్ స్టాపబుల్ షో సీజన్ 1 ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీంతో అన్ స్టాపబుల్ షో సీజన్ 2ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే అన్ స్టాపబుల్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
సీజన్ 2 లో మెగాస్టార్, వెంకటేష్, నాగార్జున కూడా వస్తారని క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సీజన్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేసామని.. ఈసారి అంతా దబిడి దిబిడే అంటూ బాలయ్య తనదైన స్టైల్ లో కామెంట్ చేశాడు. ఇక చివరిలో యాంకర్ వచ్చి బాలయ్యను మామయ్య అని పిలవచ్చా అంటూ అడగ్గా.. దీంతో బాలయ్య తనదైన స్టైల్ స్పందిస్తూ.. నా మనవళ్లు నన్ను తాతయ్య అని పిలవరు.. నువ్వు మావయ్య అని పిలుస్తావా అనగా.. అప్పుడు యాంకర్ మీ మనవళ్లు ఏమని పిలుస్తారు అని అడగ్గా.. బాలా అని ముద్దుగా పిలుస్తారని చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ చెప్పిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…