Disha Patani : లోఫర్ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన నటించి మెప్పించిన అందాల ముద్దుగుమ్మ దిశా పటాని. లోఫర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది దిశా పటాని. ఆ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించలేదు. బాలీవుడ్లోనే వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఎమ్ఎస్ ధోనీ, భాగీ సిరీస్ వంటి చిత్రాలతో అభిమానులను అలరించింది. ఈ అమ్మడు అందాలు ఆరబోస్తూ నిత్యం వార్తలలో నిలుస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉండే దిశా తన హాట్ ఫొటోలు, ఫోజులు, వీడియోలతో అభిమానుల గుండెల్లో గుబులు రేపుతూ ఉంటుంది.
తాజాగా దిశా పటాని బికినీలో రెచ్చిపోయింది. సూర్య రశ్మి తన అందాలను తాకుతుండగా.. ఈ అమ్మడు తన క్యూట్నెస్తో మైమరచిపోయేలా చేసింది. దిశా అందాలకు కుర్రాళ్లు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ఆమె పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. దిశా పటాని ఇటీవలే సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన కరణ్ జోహార్ యాక్షన్ డ్రామా యోధా చిత్రీకరణను పూర్తి చేసింది. ఈ ఏడాది ఆమె నటించిన ఏక్ విలన్ 2 మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనాలు అన్నీఇన్నీ కావు. దిశా పటాని వెండి తెరపై కూడా హీటెక్కించే నటి. సోషల్ మీడియాలో అయితే బికినీ పిక్స్, హాట్ ఫోటోషూట్స్ తో మిలియన్ల కొద్దీ అభిమానులను సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో ఫుల్ బిజీ హీరోయిన్ గా ఉన్న ఈ సుందరి.. నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన అందాలతో కుర్రకారు మతి పోగొడుతోంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…