Disha Patani : లోఫర్ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన నటించి మెప్పించిన అందాల ముద్దుగుమ్మ దిశా పటాని. లోఫర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది దిశా పటాని. ఆ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించలేదు. బాలీవుడ్లోనే వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఎమ్ఎస్ ధోనీ, భాగీ సిరీస్ వంటి చిత్రాలతో అభిమానులను అలరించింది. ఈ అమ్మడు అందాలు ఆరబోస్తూ నిత్యం వార్తలలో నిలుస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉండే దిశా తన హాట్ ఫొటోలు, ఫోజులు, వీడియోలతో అభిమానుల గుండెల్లో గుబులు రేపుతూ ఉంటుంది.
తాజాగా దిశా పటాని బికినీలో రెచ్చిపోయింది. సూర్య రశ్మి తన అందాలను తాకుతుండగా.. ఈ అమ్మడు తన క్యూట్నెస్తో మైమరచిపోయేలా చేసింది. దిశా అందాలకు కుర్రాళ్లు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ఆమె పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. దిశా పటాని ఇటీవలే సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన కరణ్ జోహార్ యాక్షన్ డ్రామా యోధా చిత్రీకరణను పూర్తి చేసింది. ఈ ఏడాది ఆమె నటించిన ఏక్ విలన్ 2 మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనాలు అన్నీఇన్నీ కావు. దిశా పటాని వెండి తెరపై కూడా హీటెక్కించే నటి. సోషల్ మీడియాలో అయితే బికినీ పిక్స్, హాట్ ఫోటోషూట్స్ తో మిలియన్ల కొద్దీ అభిమానులను సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో ఫుల్ బిజీ హీరోయిన్ గా ఉన్న ఈ సుందరి.. నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన అందాలతో కుర్రకారు మతి పోగొడుతోంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…