Bigg Boss : బుల్లితెరపై బిగ్ బాస్ హంగామా మొదలైంది. ఎప్పటిలాగే కంటిస్టెంట్స్ పోటీపడుతూ హౌస్ లో తమ మార్క్ చూపిస్తున్నారు. ఇందులో కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, అలకలు, ఉరుకులు, పరుగులు, టాస్క్లు, లవ్లు, ఎఫైర్లు, బ్రేకప్ అబ్బో ఒక్కటేమిటి కాదేదీ గొడవకు అనర్హం అన్నట్టుగా కంటెస్టెంట్స్ మధ్య ఫిటింగ్లు పెడుడూ ఉంటాడు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ తో పాటు కింగ్ నాగార్జున కూడా విమర్షలు ఫేస్ చేయాల్సి వస్తోంది. బిగ్ బాస్ ను ఘోరంగా విమర్షిస్తున్న వారిలో సీపీఐ సీనియర్ లీడర్ నారాయణ ఒకరు.
అది బిగ్ బాస్ హౌస్ కాదని.. బ్రోతల్ హౌస్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడమే కాకుండా.. నాగార్జున లాంటి వ్యక్తి ఇలాంటి ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వ్యవహరించడం ఏంటి.. డబ్బు కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన పని లేదంటూ నాగార్జునపై నారాయణ విమర్శలు చేశాడు. దీనికి నాగార్జున నేరుగా కౌంటర్ ఇవ్వడం చూశాం. ఇటీవల నల్గొండలో ఇద్దరు మహిళలకి గుండు కొట్టించిన సంఘటన జరిగింది. దీనిని నారాయణ తీవ్రంగా ఖండించారు. వాళ్ళు వ్యభిచారులు కాబట్టి గుండు కొట్టించాం అని అంటున్నారు.
బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళకి మాత్రం చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తారు. ఆ మహిళలు వ్యభిచారులు అయితే బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళు కూడా అంతే. మరి వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ సభ్యులకి కూడా గుండు కొట్టించండి అని నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. నారాయణ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమపై నారాయణ వ్యాఖ్యలు వివాదం అవుతున్నాయి. ఆ మధ్యన మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో చూశాం. అనంతరం క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…