Corona : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. దేశవ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టి వేయబడింది. కరోనా సెకండ్ వేవ్ను ఎదుర్కొనేందుకు ఏమాత్రం సిద్ధం కాకపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. అయితే కోవిడ్ మూడో వేవ్ డిసెంబర్ వరకు వస్తుందని, అయినప్పటికీ అది అంతగా ప్రభావం చూపకపోవచ్చని ప్రముఖ వైద్యుడు, కైలాష్ గ్రూఫ్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ మనీష్ శర్మ అన్నారు.
హెల్త్ గిరి అవార్డుల ప్రదానోత్సవంలో మాట్లాడిన మనీష్ శర్మ పై వివరాలను వెల్లడించారు. దేశంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో కోవిడ్ మూడో వేవ్ ఎప్పుడైనా రావచ్చని, అయితే రెండో వేవ్లా ఈ వేవ్ ప్రమాదకరంగా ఉండదని అన్నారు. ఒక వేళ ప్రమాదకరంగా ఉన్నా అందుకు వైద్య రంగం సిద్ధంగా ఉందని అన్నారు.
ఇక ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్నది పండుగల సీజన్ కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జాగ్రత్తగా లేకపోతే కోవిడ్ వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…