Corona : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. దేశవ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టి వేయబడింది. కరోనా సెకండ్ వేవ్ను ఎదుర్కొనేందుకు ఏమాత్రం సిద్ధం కాకపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. అయితే కోవిడ్ మూడో వేవ్ డిసెంబర్ వరకు వస్తుందని, అయినప్పటికీ అది అంతగా ప్రభావం చూపకపోవచ్చని ప్రముఖ వైద్యుడు, కైలాష్ గ్రూఫ్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ మనీష్ శర్మ అన్నారు.
హెల్త్ గిరి అవార్డుల ప్రదానోత్సవంలో మాట్లాడిన మనీష్ శర్మ పై వివరాలను వెల్లడించారు. దేశంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో కోవిడ్ మూడో వేవ్ ఎప్పుడైనా రావచ్చని, అయితే రెండో వేవ్లా ఈ వేవ్ ప్రమాదకరంగా ఉండదని అన్నారు. ఒక వేళ ప్రమాదకరంగా ఉన్నా అందుకు వైద్య రంగం సిద్ధంగా ఉందని అన్నారు.
ఇక ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్నది పండుగల సీజన్ కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జాగ్రత్తగా లేకపోతే కోవిడ్ వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…