Corona : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. దేశవ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టి వేయబడింది. కరోనా సెకండ్ వేవ్ను ఎదుర్కొనేందుకు ఏమాత్రం సిద్ధం కాకపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. అయితే కోవిడ్ మూడో వేవ్ డిసెంబర్ వరకు వస్తుందని, అయినప్పటికీ అది అంతగా ప్రభావం చూపకపోవచ్చని ప్రముఖ వైద్యుడు, కైలాష్ గ్రూఫ్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ మనీష్ శర్మ అన్నారు.
హెల్త్ గిరి అవార్డుల ప్రదానోత్సవంలో మాట్లాడిన మనీష్ శర్మ పై వివరాలను వెల్లడించారు. దేశంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో కోవిడ్ మూడో వేవ్ ఎప్పుడైనా రావచ్చని, అయితే రెండో వేవ్లా ఈ వేవ్ ప్రమాదకరంగా ఉండదని అన్నారు. ఒక వేళ ప్రమాదకరంగా ఉన్నా అందుకు వైద్య రంగం సిద్ధంగా ఉందని అన్నారు.
ఇక ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్నది పండుగల సీజన్ కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జాగ్రత్తగా లేకపోతే కోవిడ్ వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…