Balakrishna : నందమూరి బాలకృష్ణ తన బావ చంద్రబాబు నాయుడుకు అసెంబ్లీలో జరిగిన ఘటనపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడాలని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే పలు మీడియా ఛానళ్లు బాలకృష్ణ నివాసానికి చేరుకోగా బాలకృష్ణ కుటుంబం కేవలం రెండు న్యూస్ ఛానళ్లను మాత్రమే లోపలికి పిలిచి మిగిలిన వారి ముఖం మీదే గేట్లు వేస్తూ వారిని ఎంతో అవమానించారట.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై బాలకృష్ణను మీడియా చానల్స్ తప్పుబట్టాయి. మమ్మల్ని పిలిచి ఇలా అవమానించడం దేనికి అంటూ సదరు మీడియా ఛానల్స్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే బాలకృష్ణ ఇలా మీడియా పట్ల ప్రవర్తించడానికి గల కారణం.. బాలకృష్ణ కుటుంబం చేసిన తప్పులు ఏంటో తెలుసు కనుక.. మీడియా చానల్స్ వాటి గురించి అడిగితే ఆయన ఇబ్బందుల్లో పడతారు కనుక.. కేవలం తమకు అనుకూలమైన రెండు చానల్స్ను మాత్రమే లోపలికి రానిచ్చారని.. మిగిలిన చానల్స్ను గేటు బయటే ఆపేశారని.. తెలుస్తోంది.
ఇక అసెంబ్లీ ఘటనలో భాగంగా తన సోదరిపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ.. బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. వైసిపి నాయకులు ఎంతో అవమానకరంగా, అరాచకంగా ప్రవర్తిస్తున్నారని.. ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారని.. ఆ నేతలకు నోటితో కాకుండా ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…