Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ మొట్టమొదటిసారిగా తొలి తెలుగు ఓటీటీ ఆహా టాక్ షో తో సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. మొట్టమొదటిసారిగా ఆహా యాప్ ద్వారా అన్ స్టాపబుల్ అనే టాక్ షో నిర్వహించనున్నారు. తాజాగా ఈ షో లాంచ్ వేడుకను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
పన్నెండు వారాల పాటు సాగే ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించి వారి వ్యక్తిగత విషయాల గురించి చర్చించనున్నారు. ఈ క్రమంలోనే మొట్టమొదటిసారి ఈ కార్యక్రమానికి ఎవరు రానున్నారు అనే విషయంపై ఎంతో ఆతృత నెలకొంది. నవంబర్ 4 నుంచి ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలకృష్ణ రెమ్యునరేషన్ గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలకృష్ణకు ఒక ఎపిసోడ్ కి ఏకంగా రూ.40 లక్షల రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ క్రమంగా చూసుకుంటే ఈ కార్యక్రమానికి బాలకృష్ణ సుమారుగా రూ.5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే వార్త వినబడుతోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…