Tollywood : ప్రస్తుత తరుణంలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదు.. సాధారణ ప్రజల్లోనూ ఈ కల్చర్ పెరిగిపోయింది. మారుతున్న జీవనశైలి, వ్యవహారాలు, ప్రవర్తన, ఉద్యోగాలు, ఇతర సంబంధాలు, ఆర్థిక సమస్యలు.. ఇవన్నీ విడాకులకు కారణం అవుతున్నాయి. ఇక సెలబ్రిటీలు అయితే చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. టాలీవుడ్ క్యూట్ కపుల్గా పేరు గాంచిన సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్కు గురి చేశారు. తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్లు విడాకులు తీసుకున్నారు. ఇలా సెలబ్రిటీ కపుల్స్ చాలా మంది ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్నారు. ఇక త్వరలోనే మరో టాలీవుడ్ జంట కూడా విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్కు చెందిన ఓ జంట త్వరలో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. వారు విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించకపోయినా ఫిలిం నగర్లో మాత్రం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారు తెలుగు వెండితెరతోపాటు బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాల్లో సందడి చేశారు. వారి ఒక పాప ఉంది. ఇద్దరూ సింగర్స్గా బాగానే సంపాదిస్తున్నారు. అయితే వీరు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని తెలుస్తోంది.
కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎంతో చెప్పి చూశారట. అయినప్పటికీ వారు విడాకులు తీసుకునేందుకే మొగ్గు చూపుతున్నారట. దీంతో చుట్టూ ఉన్నవారు చేసేదేం లేక అలాగే ఉండిపోయారట. ఈ క్రమంలోనే వారి విడాకులు దాదాపుగా ఖాయం అయిపోయినట్లేనని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి వారు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ విడాకులకు దారి తీసిన కారణాలు ఏమిటనేది తెలియడం లేదు. భార్యభర్త ఇద్దరూ సంపాదిస్తున్నారు కనుక.. ఇద్దరికీ ఆర్థిక స్వాతంత్య్రం ఉంటుంది. అదే సమస్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే వీరి విడాకుల విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…