Aha OTT : ఇన్నాళ్లూ వెండితెరపై అలరించిన హీరోలు ఇప్పుడు బుల్లితెరపై సత్తా చాటుతున్నారు. ఓటీటీ రంగంలో కూడా అడుగుపెడుతున్నారు. తొలి తెలుగు ఓటీటీ ఆహా.. టాక్ షోలతో సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టగా, ఆ మధ్య సమంత సామ్ జామ్ అనే షో చేసింది. ఇప్పుడు బాలకృష్ణ రంగంలోకి దిగుతున్నాడు. నవంబర్ 4 నుంచి ప్రసారం కానున్న తొలి ఎపిసోడ్లో బాలకృష్ణ ఎవరిని ఇంటర్వ్యూ చేయనున్నారన్న దానిపై ఆసక్తి నెలకొని ఉంది.
ఆహా టాక్ షో కోసం బాలయ్య బాబు ఏకంగా రూ. 40 లక్షలు తీసుకోనున్నాడనేది సమాచారం. తొలి సీజన్లో 12 ఎపిసోడ్లు ఉండనున్నట్లు సమాచారం. అంటే ఎంత కాదన్నా ఈ షో కోసం బాలకృష్ణ రూ. 5 కోట్లు తీసుకోనున్నట్లు చర్చ జరుగుతోంది. ఇక బాలకృష్ణ తర్వాత మరో సీనియర్ ఆహా కోసం హోస్ట్గా మారబోతున్నట్టు సమాచారం. వెండితెరపై వైవిధ్యమైన పాత్రలు పోషించి కలెక్షన్ కింగ్గా పేరు తెచ్చుకున్నారు మోహన్ బాబు.
త్వరలో మోహన్ బాబు ఆహా టాక్ షో కోసం హోస్ట్గా మారబోతున్నాడని అంటున్నారు. పలువురిని తనదైన స్టైల్లో ఇంటర్వ్యూలు చేసి అందరినీ అలరించనున్నారని టాక్. దీనిపై అతి త్వరలోనే పూర్తి క్లారిటీ రానుంది. మోహన్ బాబు ప్రస్తుతం సన్ ఆఫ్ ఇండియా అనే సినిమాతో బిజీగా ఉన్నారు. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…